Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక మోతాదులో చక్కెర తీసుకుంటే..

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (15:34 IST)
బెల్లం లేదా చక్కెర అంటే ఇష్టపడని వారుండరు. ఈ రెండింటిని అమితంగా ఆరగిస్తుంటారు. అయితే, బెల్లం తినడం కంటే కూడా చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ చక్కెర వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం. 
 
* శరీరంలోకి అధిక మోతాదులో చక్కెర చేరినట్టయితే కాలేయం దెబ్బతింటుంది. 
* అధికంగా చక్కెరను తీసుకోవడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 
* ఎక్కువగా తీపి పదార్థాలు తినడం వల్ల దంతాలు పుచ్చిపోతాయి. చెడు బ్యాక్టీరియా నోరంతా వ్యాపిస్తుంది. 
 
* శరీరంలో చక్కెర చేరడం వల్ల మధుమేహం వ్యాధి వస్తుంది. 
* శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ చక్కెరలో ఉండవు. 
* ప్రాసెస్సింగ్ ఫుడ్స్, శీతలపానీయాలు తాగడం వల్ల అధిక బరువు పెరుగుతారు. 
* శరీరంలో చక్కెర స్థాయి ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బుల బారినపడుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

తర్వాతి కథనం
Show comments