Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మోడీని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్‌...

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (19:09 IST)
ప్రవాస భారతీయుల కష్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ లేఖ రాశారు. విదేశీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్‌ కఠినతరంగా ఉన్న హెచ్-1బి వీసాతో ఎన్ఆర్ఐలు పడుతున్న బాధను తెలుసుకున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల వెంట వచ్చి అమెరికా వీసా నిబంధనలను అడ్డుపడడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న సాటి భారతీయుల కోసం గొంతెత్తారు జనసేనాని.
 
ఈ సమస్యపై తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి మోడీకి లేఖ రాశారు. ఇప్పటికే ప్రవాస భారతీయుల సమస్యలపై చర్చ కూడా జరిపారు పవన్. రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీలను ఇదే విషయంపై జనసేనాని కలిశారు. ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలను లేఖలో స్పష్టంగా వివరించారు. సాధ్యమైనంత త్వరగా ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిచేందుకు చొరవ చూపాలని ప్రధానిని కోరారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments