Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మోడీని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్‌...

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (19:09 IST)
ప్రవాస భారతీయుల కష్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ లేఖ రాశారు. విదేశీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్‌ కఠినతరంగా ఉన్న హెచ్-1బి వీసాతో ఎన్ఆర్ఐలు పడుతున్న బాధను తెలుసుకున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల వెంట వచ్చి అమెరికా వీసా నిబంధనలను అడ్డుపడడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న సాటి భారతీయుల కోసం గొంతెత్తారు జనసేనాని.
 
ఈ సమస్యపై తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి మోడీకి లేఖ రాశారు. ఇప్పటికే ప్రవాస భారతీయుల సమస్యలపై చర్చ కూడా జరిపారు పవన్. రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీలను ఇదే విషయంపై జనసేనాని కలిశారు. ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలను లేఖలో స్పష్టంగా వివరించారు. సాధ్యమైనంత త్వరగా ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిచేందుకు చొరవ చూపాలని ప్రధానిని కోరారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం.. వైకాపా వాకౌట్ చేస్తే నేనేం చేయలేను

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శుభవార్త.. సిఫార్సు లేఖలతో ప్రత్యేక దర్శన స్లాట్స్

Akbaruddin Owaisi: అసెంబ్లీ గాంధీ భవన్ మారింది... అక్భరుద్ధీన్ ఫైర్ అండ్ వాకౌట్

ఉపాధి కోసం పలు భాషలు నేర్చుకోవాలి.. రాజకీయాలు వద్దు : సీఎం చంద్రబాబు

నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం.. ప్రారంభించిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

తర్వాతి కథనం
Show comments