Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయం సధ్యవేళల్లో ఇలాంటి పదార్థాలు తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (11:04 IST)
రోజులో కొద్ది కొద్దిగా నాలుగు నుంచి ఆరుసార్లు తినడం మంచిది. ఎలాగో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనం చేస్తుండటం.. మధ్య మధ్యలో పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. సాయంత్రం ఐదు గంటలకు తర్వాత అతి ఆహారం అనర్థదాయకమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వీలైనంత వరకు మొబైల్ వాడకాన్ని తగ్గించండి. అవసరమైతే మెసేజ్‌లు పంపడం అలవాటు చేసుకోండి. చార్జింగ్ పెట్టినప్పుడు ఫోనులో మాట్లాడకండి. చార్జింగ్, సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు మాట్లాడితే రేడియేషన్ ముప్పు ఎక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఉదయం కనీసం అరగంట నడవండి. రోజూ టూత్‌ఫేస్ట్‌తో కాకుండా వారానికి కనీసం రెండుసార్లు వేపపుల్లతో పండ్లు తోమండి. ఫేస్‌వాష్ చేసుకున్నాక పరగడుపున 3 గ్లాసుల నీరు తాగండి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. అతి చల్లని, వేడి నీటితో స్నానం హానికరం. అల్పాహారంలో నూనె పదార్థాలు తినకండి. ఇడ్లి, దోసెలాంటివి తిన్నా ఫర్వాలేదుగానీ వాటికంటే పండ్లు, పాలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రైఫ్రూట్స్ తినడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments