Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు తీసుకుంటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (10:13 IST)
చేపలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. మెదడుకు కీలకమైన కొవ్వు ఆమ్లాలను (ఈఎఫ్‌ఏ) మన శరీరం తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారానే పొందాల్సి ఉంటుంది. వీటిల్లో కీలకమైనది ఒమేగా 3 కొవ్వు ఆమ్లం. ఇది చేపల్లో, అవిసెలు, సోయాబీన్స్‌, అక్రోట్ల వంటి ఎండు పండ్లలో ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవటం వల్ల మెదడు పనితీరే కాదు, గుండె, కీళ్ల ఆరోగ్యమూ మెరుగవుతుంది. 
 
అలాగే టమోటాల్లో లైకోపేన్‌ అనే రసాయనం పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు మేలు చేసే యాంటీఆక్సిడెంట్. అంటే మన శరీరమంతా విశృంఖలంగా తిరుగుతూ కణాలను దెబ్బతీస్తుండే ఫ్రీ ర్యాడికల్ కణాలను అడ్డుకునే రసాయనం అన్నమాట. దీనివల్ల నాడీకణాలు కూడా దెబ్బతినకుండా ఉంటాయి. టమోటాలను ఉడికించి తింటే శరీరం లైకోపేన్‌ను మరింతగా గ్రహిస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. చేపలు, టమోటాలతో పాటు బి విటమిన్లు ఆకుకూరలు,  చికెన్‌, గుడ్లు తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments