భోజనం ఎలా చేయాలో తెలుసా? ఆహార నియమాలేంటి?

భోజనం ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. ఆహారానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నిజానికి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడివుంది. కానీ, ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకుంటే అ

Webdunia
ఆదివారం, 27 మే 2018 (17:14 IST)
భోజనం ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. ఆహారానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నిజానికి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడివుంది. కానీ, ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెపుతున్నారు.. ఆ నియమాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
 
* ఉదయంపూట అల్పాహారం తీసుకోవాలి. కానీ, ఎక్కువగా తినకూడదు. 
* ఆకలి ఎంత వేస్తే అందులో సగభాగం మాత్రమే ఆహారం తీసుకోవాలి. 1/4వంతు భాగంలో నీటిని సేవించాలి. మిగిలిన 1/4వంతు ఖాళీగా ఉంచాలి. 
* భోజనానికి ముందు, తర్వాత నీటిని సేవిస్తే జీర్ణక్రియలో మార్పులు సంభవించి జీర్ణక్రియ శక్తి తగ్గుతుంది.
* భోజనానంతరం అరగంట తర్వాత మాత్రమే నీటిని కడుపారా త్రాగండి. మధ్యలో నీళ్ళు తాగాలనిపిస్తే కాసింత నీటిని సేవించాలి. 
* భోజనంలో పప్పు దినుసులు, ఆకుకూరలు, పెరుగు, సలాడ్‌లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. 
 
* భోజనం చేసేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీంతో భోజనం ద్వారా లభించే పోషక తత్వాలు శరీరానికి త్వరితగతిన చేరుతాయి. 
* ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమై అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో భోజనానికి ఓ ప్రణాళికను రూపొందించుకుని, దాన్ని క్రమం తప్పకుండా పాటించేందుకు ప్రయత్నించాలి. అపుడు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలి : రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

చిన్నారులపై మరుగుతున్న వేడి వేడి పాలు పోస్తున్న వ్యక్తి.. వీడియో

ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం: బాలకృష్ణ

మూడేళ్ల మేనకోడలిని ఎత్తుకెళ్లి పొలాల్లో స్నేహితులతో సామూహిక అత్యాచారం.

నాకంటే వాడే తియ్యగున్నాడా? ప్రియుడి ముందే భార్యను కత్తితో పొడిచిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరావతిని ఏకైక రాజధాని.. ఏపీ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం.బాలకృష్ణ

Allu Arjun: #AA22xA6 గురించి సన్ పిక్చర్స్ ప్రకటన

Dacoit: అమీర్ ఖాన్ మేనకోడలు... కెమెరామేన్ కళ్లకు కనిపించిన ఎద అందాలు.. వీడియో వైరల్

Suriya: గురు శిష్యుల సంబంధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

తర్వాతి కథనం
Show comments