గ్యాస్ సమస్యను అడ్డుకునే చిట్కా

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (22:48 IST)
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య. ఈ సమస్యతో ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైన వేళల్లో తీసుకోకపోవడమే. ఈ క్రింది అద్భుత చిట్కాతో గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేమిటో తెలుసుకుందాం.

 
వాము 250 గ్రాములు, జీలకర్ర 250 గ్రాములు, ధనియాలు 250 గ్రాములు, కరక్కాయ పెచ్చులు 250 గ్రాములు, నల్ల ఉప్పు 50 గ్రాములు. మొదటి నాలుగింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించాలి.


ఆ తర్వాత అన్నిటినీ కలిపి మెత్తటి చూర్ణంగా చేయాలి. నల్ల ఉప్పు పౌడర్ కలిపి ఆ చూర్ణమును ఒక డబ్బాలో గాలి పోకుండా నిలువ చేసుకోవాలి. ఒక  స్పూన్ చూర్ణము భోజనం చేసిన తరువాత తీసుకోవాలి. ఇలా చేస్తుంటే గ్యాస్ సమస్యను నిరోధించవచ్చు. దీనితో పాటు నూనె వేపుళ్లు, పప్పు, పులుపు, పెరుగు ఎక్కువగా వాడకుండా వుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments