Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనీమియా... ఇవి తింటే రక్తహీనతను అరికట్టవచ్చు...

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:19 IST)
రక్త హీనతను ఎనీమియా అంటారు. శరీరానికి అవసరమైన రక్తం లేనట్లయితే అది రక్తహీనతకు దారితీస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తీసుకుంటుంటే రక్తం స్థాయిలు పెరిగుతాయి. స్ట్రాబెర్రీలలో ఐరన్ కంటెంట్ అధికంగా వుంటుంది. వీటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్, ఎ, ఇ - విటమనులు కూడా ఉంటాయి.
 
అలాగే ఖర్జూరాలలో ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికముగా ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు హీమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతాయి.
 
ఇంకా పండ్లు, కూరగాయల విషయానికి వస్తే... బీట్‌రూట్, ఆరెంజ్, క్యారెట్ రసాలను ప్రతిరోజూ తాగుతూ వుంటే హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి.
 
మాంసాహారులైతే మటన్‌ తింటే హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది. కోడిగుడ్లు కూడా శరీరంలో ఇనుము స్థాయిని పెంచుతాయి.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments