Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనీమియా... ఇవి తింటే రక్తహీనతను అరికట్టవచ్చు...

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:19 IST)
రక్త హీనతను ఎనీమియా అంటారు. శరీరానికి అవసరమైన రక్తం లేనట్లయితే అది రక్తహీనతకు దారితీస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తీసుకుంటుంటే రక్తం స్థాయిలు పెరిగుతాయి. స్ట్రాబెర్రీలలో ఐరన్ కంటెంట్ అధికంగా వుంటుంది. వీటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్, ఎ, ఇ - విటమనులు కూడా ఉంటాయి.
 
అలాగే ఖర్జూరాలలో ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికముగా ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు హీమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతాయి.
 
ఇంకా పండ్లు, కూరగాయల విషయానికి వస్తే... బీట్‌రూట్, ఆరెంజ్, క్యారెట్ రసాలను ప్రతిరోజూ తాగుతూ వుంటే హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి.
 
మాంసాహారులైతే మటన్‌ తింటే హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది. కోడిగుడ్లు కూడా శరీరంలో ఇనుము స్థాయిని పెంచుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments