Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినుములను నూనెలో వేయించి..?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:12 IST)
మినుములు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మినపప్పు తరచు ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన శరీర వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు అనేకరకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చును. 100 గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఇవన్నీ అధిక బరువును తగ్గించడానికి చాలా ఉపయోగపడుతాయి. 
 
పావుకప్పు మినుములను నూనెలో వేయించుకోవాలి. ఆపై 5 ఎండుమిర్చి, 3 టమోటాలు, 1 ఉల్లిపాయను కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి కచ్చాపచ్చాగా చేసి అందులో కొద్దిగా ఉప్పు, వేయించిన మినుములు వేసి రుబ్బుకోవాలి. తరువాత కొద్దిగా చింతపండు, ఉల్లిపాయ, టమోటాలు వేసి పచ్చడిగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. చివరగా ఈ పచ్చడిలో నెయ్యివేసి వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచుగా ఉంటుంది. ఇలా మినుముతో చేసిన పదార్థాలు తింటుంటే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
 
అంతేకాక గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణం మినుములకు ఉంది. ఇందుకు కారణం మినుముల్లో ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే. అవి రక్తంలోకి వెలువడే చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి. అలానే మినుములతో తయారుచేసిన గారెలు, వడలు వంటివి తింటుంటే కూడా డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటు వ్యాధిని తగ్గిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments