Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి టెంకలో గింజ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (19:12 IST)
మామిడి పండుతో పాటు దాని టెంక కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళల్లో ఋతుస్రావం తర్వాత 4-5 రోజుల వరకు స్త్రీలు భరించలేని నొప్పిని ఎదుర్కొంటారు. ఈ నొప్పి రాకుండా ఉండేందుకు కొందరు మహిళలు పెయిన్ కిల్లర్స్ కూడా వాడుతుంటారు. మామిడి గింజల నుండి తయారైన పొడి పీరియడ్స్ నొప్పి, రక్తస్రావం రెండింటినీ తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని పెరుగుతో కూడా తినవచ్చు.

 
పంటి నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి చికిత్సలో మామిడి గింజల నుండి తయారైన పొడి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం టూత్‌పేస్ట్‌గా ఉపయోగించవచ్చు. ఇది అన్ని దంత సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

 
బరువును తగ్గించుకోవడానికి మామిడి గింజల పొడిని ఉపయోగించవచ్చు. ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, దీని వల్ల ఎక్కువ కాలం ఆకలిగా అనిపించదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments