Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి టెంకలో గింజ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (19:12 IST)
మామిడి పండుతో పాటు దాని టెంక కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళల్లో ఋతుస్రావం తర్వాత 4-5 రోజుల వరకు స్త్రీలు భరించలేని నొప్పిని ఎదుర్కొంటారు. ఈ నొప్పి రాకుండా ఉండేందుకు కొందరు మహిళలు పెయిన్ కిల్లర్స్ కూడా వాడుతుంటారు. మామిడి గింజల నుండి తయారైన పొడి పీరియడ్స్ నొప్పి, రక్తస్రావం రెండింటినీ తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని పెరుగుతో కూడా తినవచ్చు.

 
పంటి నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి చికిత్సలో మామిడి గింజల నుండి తయారైన పొడి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం టూత్‌పేస్ట్‌గా ఉపయోగించవచ్చు. ఇది అన్ని దంత సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

 
బరువును తగ్గించుకోవడానికి మామిడి గింజల పొడిని ఉపయోగించవచ్చు. ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, దీని వల్ల ఎక్కువ కాలం ఆకలిగా అనిపించదు.

సంబంధిత వార్తలు

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

తర్వాతి కథనం
Show comments