మామిడి టెంకలో గింజ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (19:12 IST)
మామిడి పండుతో పాటు దాని టెంక కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళల్లో ఋతుస్రావం తర్వాత 4-5 రోజుల వరకు స్త్రీలు భరించలేని నొప్పిని ఎదుర్కొంటారు. ఈ నొప్పి రాకుండా ఉండేందుకు కొందరు మహిళలు పెయిన్ కిల్లర్స్ కూడా వాడుతుంటారు. మామిడి గింజల నుండి తయారైన పొడి పీరియడ్స్ నొప్పి, రక్తస్రావం రెండింటినీ తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని పెరుగుతో కూడా తినవచ్చు.

 
పంటి నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి చికిత్సలో మామిడి గింజల నుండి తయారైన పొడి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం టూత్‌పేస్ట్‌గా ఉపయోగించవచ్చు. ఇది అన్ని దంత సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

 
బరువును తగ్గించుకోవడానికి మామిడి గింజల పొడిని ఉపయోగించవచ్చు. ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, దీని వల్ల ఎక్కువ కాలం ఆకలిగా అనిపించదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments