Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ చిన్న కిటుకుతో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:59 IST)
మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు మెంతుల ద్వారా పరిష్కారం లభిస్తుంది. అందుకే మెంతులను ఔషధంగా చెపుతారు.
 
కిడ్నీలో రాళ్లు: మెంతిపొడి 100 గ్రాములు, నల్ల ఉలవలు వేయించి చేసిన పొడి 100 గ్రాములు కలిపి ఉంచుకుని రోజుకి రెండుపూటలా పూటకి 50 మిల్లీ లీటర్లు ముల్లంగిరసంలో 2-3 గ్రాముల చూర్ణాన్ని కలిపి సేవిస్తూ వుంటే మూత్రపిండాలు-కిడ్నీల్లో, మూత్రనాళాలు మొదలైన మూత్ర వ్యవస్థలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. 
 
మధుమేహం నియంత్రించేందుకు.. రోజూ రాత్రిపూట 200 మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రాముల మెంతులు వేసి నానించి ఉదయం పరగడపున నానిన మెంతులను నమిలి మింగి మిగిలిన నీరు తాగాలి. 
 
నోట్లో పుళ్లు వుంటే.. రాత్రి పూట 200 మిల్లీ లీటర్ల నీటిలో 10 నుంచి 15 గ్రాముల మెంతులను వేసి ఉదయం నీటిని వడగట్టి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేయడం వల్ల ఈ సమస్య త్వరగా తగ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments