ఈ చిన్న కిటుకుతో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:59 IST)
మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు మెంతుల ద్వారా పరిష్కారం లభిస్తుంది. అందుకే మెంతులను ఔషధంగా చెపుతారు.
 
కిడ్నీలో రాళ్లు: మెంతిపొడి 100 గ్రాములు, నల్ల ఉలవలు వేయించి చేసిన పొడి 100 గ్రాములు కలిపి ఉంచుకుని రోజుకి రెండుపూటలా పూటకి 50 మిల్లీ లీటర్లు ముల్లంగిరసంలో 2-3 గ్రాముల చూర్ణాన్ని కలిపి సేవిస్తూ వుంటే మూత్రపిండాలు-కిడ్నీల్లో, మూత్రనాళాలు మొదలైన మూత్ర వ్యవస్థలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. 
 
మధుమేహం నియంత్రించేందుకు.. రోజూ రాత్రిపూట 200 మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రాముల మెంతులు వేసి నానించి ఉదయం పరగడపున నానిన మెంతులను నమిలి మింగి మిగిలిన నీరు తాగాలి. 
 
నోట్లో పుళ్లు వుంటే.. రాత్రి పూట 200 మిల్లీ లీటర్ల నీటిలో 10 నుంచి 15 గ్రాముల మెంతులను వేసి ఉదయం నీటిని వడగట్టి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేయడం వల్ల ఈ సమస్య త్వరగా తగ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments