Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోంపు గింజలు తింటే.. ఏమవుతుంది..?

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (10:24 IST)
నేటి తరుణంలో తరుచు అందరిని వేధించే సమస్య అజీర్తి. దీని కారణంగా ఆహారాన్ని భుజించాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఒకవేళ తిన్నా కడుపులో వికారంగా, వాంతి వచ్చే మాదిరిగా ఉంటుంది. దాంతో కళ్లు తిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలని అడిగితే మెడికల్లో దొరికే మాత్రలు వాడితే చాలని చెప్తుంటారు. అది నిజమే అయినా ఎప్పుడూ ఆ మాత్రలే వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
 
సోంపు గింజలు: 
సాధారణంగా హోటల్‌కి వెళ్లినప్పుడు భోజనం తిన్న తరువాత వారు సోంపు ఇస్తారు. ఎందుకో తెలుసా.. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఇస్తారు. అందువలన మీరు కూడా అజీర్తి అనిపించినప్పుడు 1 స్పూన్ సోంపు గింజలు తీసుకుంటే.. తక్షణమే అజీర్తి నుండి ఉపశమనం లభిస్తుంది. సోంపులోని యాంటీ ఆక్సీడెంట్స్, పీచు పదార్థం ఈ సమస్యను తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతాయి. కనుక ప్రతిరోజూ భోజనాంతరం ఓ స్పూన్ సోంపు గింజలు తీసుకోండి చాలు...
 
అల్లం:
అల్లం ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. దీనిని వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అల్లాన్ని ఏ కూరలో వేసుకున్నా ఆ కూరకి చక్కని రుచి వస్తుంది. తినడానికి చాలా బాగుంటుంది. ఈ అల్లాన్ని వంటకాల్లోనే కాదు.. టీలో కూడా వేసుకుంటారు. అల్లం తీసుకుంటే అజీర్తి ఉండదు. అల్లంలోని విటమిన్స్, న్యూట్రియన్ ఫాక్ట్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందించడమే కాకుండా.. కడుపులోని వ్యర్థాలను తొలగిస్తాయి. అజీర్తిగా అనిపించినప్పుడు.. అల్లం రసాన్ని తాగి చూడండి.. ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments