Webdunia - Bharat's app for daily news and videos

Install App

heat wave warning: వడదెబ్బ తగిలితే తగ్గేందుకు చిట్కాలు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (00:00 IST)
దేశంలో ఎండలు భగభగలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 నుంచి 45 డిగ్రీల్ సెల్సియెస్ ఉష్ణోగ్రతలు కాస్తున్నాయి. విశాఖలో ఎప్పుడో 44 ఏళ్ల క్రితం ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియెస్ ను తాకింది. తాజాగా అదే ఉష్ణోగ్రతను రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు హీట్ వేవ్ పట్ల జాగ్రత్తగా వుండాలని సూచనలు చేస్తున్నాయి. ఐనా కొంతమంది వడదెబ్బ బారిన పడుతున్నారు. వడదెబ్బ తగిలినవారు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే ఫలితం కనబడుతుంది.

 
ఉదయం, సాయంత్రం పచ్చి ముల్లంగి దుంపలు తినిపించాలి. చింతపండు నీటిలో నానబెట్టి రసం తీసి తాళింపు వేసి భోజనంతో పాటు తీసుకోవాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూను పొడిని, ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి, ఉప్పు, పంచదార వేసుకుని తాగాలి. పచ్చి మామిడికాయ ఉడికించి రసం తీసి పంచదార కలిపి తాగించాలి. 

 
ద్రవపదార్థాలు మజ్జిగ, నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు పైన తేటనీరు వంచి చిటికెడు ఉప్పు కలిపి తాగితే వడదెబ్బ నివారించబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments