Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ముప్పు.. ఉప్పును కాస్త తగ్గిస్తే..?

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (16:35 IST)
ఉప్పును కాస్త తగ్గిస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని తద్వారా కరోనా వైరస్‌కు ఆమడదూరంలో వుండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ఉప్పును అధికంగా వాడటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదముంటుంది. తాజా పరిశోధనల్లో మోతాదు మించిన ఉప్పుతో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా సన్నగిలుతుందని వెల్లడైంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ లాక్ డౌన్‌తో ఇంట్లో వున్న ప్రజలు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఇంకా ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాములకు మించకుండా ఉప్పును వాడాలని సూచిస్తోంది. 
 
ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్‌ వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా, గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో రోగనిరోధక కణానికి చెందిన అత్యంత సాధారణ రకం గ్రాన్యులోసైట్స్‌ పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఉప్పును జాగ్రత్త వాడటం ఆరోగ్యకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments