కరోనా ముప్పు.. ఉప్పును కాస్త తగ్గిస్తే..?

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (16:35 IST)
ఉప్పును కాస్త తగ్గిస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని తద్వారా కరోనా వైరస్‌కు ఆమడదూరంలో వుండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ఉప్పును అధికంగా వాడటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదముంటుంది. తాజా పరిశోధనల్లో మోతాదు మించిన ఉప్పుతో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా సన్నగిలుతుందని వెల్లడైంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ లాక్ డౌన్‌తో ఇంట్లో వున్న ప్రజలు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఇంకా ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాములకు మించకుండా ఉప్పును వాడాలని సూచిస్తోంది. 
 
ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్‌ వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా, గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో రోగనిరోధక కణానికి చెందిన అత్యంత సాధారణ రకం గ్రాన్యులోసైట్స్‌ పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఉప్పును జాగ్రత్త వాడటం ఆరోగ్యకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అసలు ఇరాన్ యుద్ధం మనకెందుకు? ట్రంప్ నిర్ణయంపై అమెరికన్ల తీవ్ర వ్యతిరేకత

భానుడి భగభగ: దేశంలో తీవ్రమైన వడగాలులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి చేతిని అడ్డుపెట్టుకుని మింగినది ఏమిటి?, పాత వీడియో వైరల్

నీ కొడుకు నీలా లేడు.. పోలికలు సరిపోవడం లేదన్న గ్రామస్తులు... కన్నకొడుకును కడతేర్చిన తండ్రి

పోలీస్ యూనిఫాంలో ఫోటోలు-పెళ్లి చేసుకుంటానని 60మంది యువతులను..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Rajasekhar: చిరంజీవి తో నటిస్తా - రాజకీయాలంటే నో - యాక్సిడెంట్ అయ్యాకే సక్సెస్ : డా. రాజశేఖర్‌

Peddi Update: రామ్ చరణ్ చిత్రం పెద్ది పై రెండు తాజా అప్ డేట్స్ ?

Samantha: రుద్ర కాల ప్రేక్షకుల మనసు దోచుకోవాలి : సమంత

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ ఎక్కడా బోర్ కొట్టదు. బెంచ్ మార్క్ అవుతుంది - కిరణ్ అబ్బవరం

MS Raju: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో డివైన్ థ్రిల్లర్ గా అగధ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments