Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ పుదీనా ఆకుల కషాయాన్ని తీసుకుంటే?

పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసుకుని దీంతో దంతాలు తోముకుంటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పుదీనా ఆకుల రసంలో కొద్దిగా న

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (10:21 IST)
పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసుకుని దీంతో దంతాలు తోముకుంటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పుదీనా ఆకుల రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకుని తీసుకోవడం వలన అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
 
చర్మం దురదలుగా ఉన్నప్పుడు ఈ పుదీనా ఆకులను నలిపి ఆ ప్రాంతాల్లో రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. పుదీనా మిశ్రమాన్ని నుదుటిపై రాసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకులతో కాచిన కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్యలు తొలగిపోతాయి. తద్వారా దంత సంబంధిత వ్యాధులు దరిచేరవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Betting App Scandal: సురేఖా వాణి, కుమార్తె సుప్రిత, రీతు చౌదరి, గెటప్ శ్రీను సారీ చెప్పారు..

డీఎంకే విజయం కోసం హీరో విజయ్ రహస్య అజెండా : కె.అన్నామలై

Mithun Reddy: తప్పుడు కేసులు పెట్టారు.. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్

హైదారాబాద్ నెక్లెస్ రోడ్డు రైల్ కోచ్ రెస్టారెంట్.. బిర్యానీలో బొద్దింక.. వీడియో వైరల్

వైకాపా శ్యామలతో సహా 11 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సరసన యువ హీరోయిన్.. గ్రామీణ నేపథ్యంలో అనిల్ మూవీ!

జీవిత సాఫల్య పురస్కారం కోసం లండన్ చేరుకున్న మెగాస్టార్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

తర్వాతి కథనం
Show comments