Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢంలో గోరింటాకు, ఆరోగ్యానికి ఎంతో మేలు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (21:55 IST)
ఆషాఢ మాసం రాగానే మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి. గోరింటను అరచేతులకు, పాదాలకు అప్లై చేయడం వల్ల అందులోని శీతలీకరణ గుణాల వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో వేడి వల్ల వచ్చే చర్మవ్యాధులు, ఉదర రుగ్మతలు వంటివి అదుపులో ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో అనేక సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాన్ని ఇది నిరోధిస్తుంది.

 
గోరింట ఆకులను గ్రైండ్ చేసి చేతులపై ఉంచుకుంటే మీ చేతులపై ఉన్న గరుకుతనం పోతుంది. గోళ్లపై గోరింటాకు రాయడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా వుంటాయి. అలాగే గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే శక్తి హెన్నా ఆకులకు ఉంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే హెన్నా లీఫ్ వాటర్ వైద్యుని సూచన మేరకు తాగడం మంచిది.

 
హెన్నా ఆకులను బాగా గ్రైండ్ చేసి, తలనొప్పిగా ఉన్నప్పుడు నుదుటిపై రాసుకుంటే అన్ని రకాల తలనొప్పి సమస్యలు దూరమవుతాయి. గోరింట ఆకులను నీళ్లలో నానబెట్టి పుక్కిలిస్తే గొంతు బొంగురుపోవడం, గొంతు నొప్పి నయమవుతాయి. గోరింట పువ్వును గుడ్డలో చుట్టి తలపై పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది.

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments