Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయ్యిని తరచుగా ఆహారంలో చేర్చుకుంటే?

పాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఈ పాలతోనే నెయ్యిని తయారుచేస్తారు. శరీరంలోని కొవ్వును కరిగించే విటమిన్స్ నెయ్యిలో అధికంగా ఉన్నాయి. వాటిల్లో విటమిన్ ఇ, ఎ కెలు కూడా ఉన్నాయి. ఈ విటమిన్స్ కంటి చూపును మెరు

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (12:13 IST)
పాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఈ పాలతోనే నెయ్యిని తయారుచేస్తారు. శరీరంలోని కొవ్వును కరిగించే విటమిన్స్ నెయ్యిలో అధికంగా ఉన్నాయి. వాటిల్లో విటమిన్ ఇ, ఎ కెలు కూడా ఉన్నాయి. ఈ విటమిన్స్ కంటి చూపును మెరుగుపరచుటకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. దాంతో చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
 
పెద్దప్రేగు ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. శరీరంలోని ఇతర కొవ్వు, కలుషితపదార్థాలను సులువుగా బయటకు పోయేలా సహకరిస్తుంది. నెయ్యిలో విటమిన్ కె2 పుష్కలంగా ఉన్నాయి. ఎముకలకు కావలసిన క్యాల్షియంను అందజేస్తుంది. 
 
మెదడు చురుకుగా పనిచేయడానికి ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్‌ అవసరం. అటువంటి మంచి ఫ్యాట్స్ నెయ్యిలో చాలా ఉన్నాయి. నెయ్యిని తరచుగా తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆవునెయ్యి వాడకం ఆరోగ్యానికి చాలా మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

పాక్‌లోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉంది.. దాడి చేస్తే కలుగులో దాక్కోవాల్సిందే : ఎయిర్ డిఫెన్స్ డీజీ

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments