Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చక్కెర'కు దూరంగా ఉండాలంటే ఈ పని చేయండి!!

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (17:41 IST)
ప్రపంచంలో చక్కెర వ్యాధి రోగులు అధికంగా ఉన్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ఈ వ్యాధిని శాశ్వతంగా నయం చేసే మందులు మాత్రం ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేక పోయారు. కేవలం మధుమేహాన్ని అదుపులో ఉంచే మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో చక్కెర వ్యాధిని అరికట్టాలంటే రోజుకో గుడ్డు తింటే సరిపోతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ క్ర‌మంలోనే నిత్యం శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందాలంటే రోజుకో గుడ్డును తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే రోజుకో గుడ్డును తిన‌డం వ‌ల్ల పోష‌ణ అంద‌డం మాత్ర‌మే కాదు, డ‌యాబెటిస్ వచ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని తమ పరిశోధనలో తేలినట్టు పరిశోధకులు చెబుతున్నారు. 
 
అంతేకాకుండా, రోజుకో గుడ్డును ఆరగించినట్టయితే డయాబెటీస్‌ వ్యాధికి దూరంగా ఉండొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే సైంటిస్టులు 239 మంది వ్య‌క్తుల‌ను 20 ఏళ్ల పాటు ప‌రిశీలించారు. రోజుకో గుడ్డు తినేవారిలో డయాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నట్టు, గుడ్డు తిన‌ని వారికి డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు తేల్చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

తర్వాతి కథనం
Show comments