వేడిగా టీ త్రాగుతున్నారా అయితే క్యాన్సర్ తధ్యం...

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (10:09 IST)
మార్నింగ్ నిద్ర లేవ‌గానే వేడి వేడిగా ఓ క‌ప్పు టీ తాగ‌డం చాలా మందికి ఉన్న అల‌వాటు. టీ తాగ‌డం వ‌ల్ల అలసట దూరమౌతుందన్న మాట వాస్తవమే. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఎక్కువ వేడిగా ఉన్న టీలు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు గోరువెచ్చ‌గా ఉంటే ఇష్ట‌ప‌డ‌తారు. కాని వేడి వేడి టీ తీసుకోవడం వలన గొంతు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయని ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తేలినట్లు వైద్య బృందం వెల్లడించింది. 
 
వేడివేడి కాఫీ, టీలు తాగడం వల్ల సున్నితంగా ఉండే ఆ ప్రభావం గొంతునాళంపై పడి మంట, పుండ్లు ఏర్ప‌డి ఈ క్యాన్స‌ర్ రావ‌డానికి కార‌ణం అవుతుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. మిమ్మల్ని టీ తాగకూడదు అని అనడం లేదు. కాని వేడి వేడిగా టీ లాంటివి త్రాగకూడదంటున్నారు వైద్యులు. దీనివలన గొంతుకు సంబంధించిన వ్యాధులు అధికమౌతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ జగన్... రివర్ బెడ్‌కు రివర్ బేసిన్‌కు తేడా తెలుసుకో : మంత్రి నారాయణ

సంక్రాంతి పండుగ: హైదరాబాదుకు భారీగా ప్రజలు.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్... వసూళ్లు వద్దు

సీడీఎస్‌సీఓ వార్నింగ్: తెలంగాణలో ఆల్మాంట్-కిడ్ సిరప్‌పై నిషేధం

నాతో పడుకుంటే ఆ డబ్బు ఇస్తా, వివాహిత నిలదీసినందుకు చంపేసాడు

కాంగ్రెస్ మహిళా నేతపై ఫైర్ అయిన గాయని చిన్మయి.. మహిళల దుస్తులే కారణమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజా సాబ్ మూవీ రిజల్ట్ పట్ల మేమంతా హ్యాపీగా ఉన్నాం :టీజీ విశ్వప్రసాద్, మారుతి

Chiru: నేను సినిమా టికెట్ హైక్ ఇవ్వలేదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Rana: అవాస్తవ, తప్పుదారి పట్టించే వార్తా కథనాన్ని ఖండించిన డి. సురేష్ బాబు

Prabhas Old getup: రాజాసాబ్ లో ప్రభాస్ ను ఓల్డ్ గెటప్ చూపిస్తున్నాం : మారుతీ

వామ్మో.. 'ది రాజాసాబ్‌'కు మరో 8 నిమిషాల సన్నివేశాలు జోడింపా?

తర్వాతి కథనం
Show comments