Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీలకర్ర తైలంలో ఉప్పు కలిపి వంటికి రాసుకుంటే...

ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు దాటిందంటే ఒంటి నొప్పులతో బాధ పడేవారు ఎక్కువ. ఇలాంటి నొప్పులను తగ్గించడానికి మన వంటగదిలో వస్తువులను ఉపయోగించాలి. రోజు రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని తింటే వీపు నొప్పి, నడుము నొప్పి తగ్గుతాయి. వెల్లుల్లి-నువ్వుల నూనెతో తయా

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (21:34 IST)
ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు దాటిందంటే ఒంటి నొప్పులతో బాధ పడేవారు ఎక్కువ. ఇలాంటి నొప్పులను తగ్గించడానికి మన వంటగదిలో వస్తువులను ఉపయోగించాలి. రోజు రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని తింటే వీపు నొప్పి, నడుము నొప్పి తగ్గుతాయి. వెల్లుల్లి-నువ్వుల నూనెతో తయారుచేసిన తైలాన్ని నొప్పి వున్న చోట రాసిన నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 
1. పొన్నగంటి కూర వేరు రసాన్ని నుదుటకి పూస్తే తలనొప్పి తగ్గుతుంది. సీతాఫలం ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
2. కర్పూరాన్ని కొబ్బరినూనెతో కలిపి కీళ్ల నొప్పులు ఉన్నచోట రాస్తే చాలా త్వరితంగా సాంత్వన లభిస్తుంది. 
 
3. అడవి గోరింట కషాయాన్ని కొద్దికాలం పాటు తీసుకుంటే తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. జీలకర్ర తైలంలో ఉప్పు కలిపి వంటికి రాసుకుంటే అన్ని రకాల వంటినొప్పులు తగ్గుతాయి. 
 
4. పత్తి గింజలను వేయించి పొట్టు తీసి తింటే పంటి నొప్పి, నరాల బలహీనత తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments