Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీలకర్ర తైలంలో ఉప్పు కలిపి వంటికి రాసుకుంటే...

ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు దాటిందంటే ఒంటి నొప్పులతో బాధ పడేవారు ఎక్కువ. ఇలాంటి నొప్పులను తగ్గించడానికి మన వంటగదిలో వస్తువులను ఉపయోగించాలి. రోజు రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని తింటే వీపు నొప్పి, నడుము నొప్పి తగ్గుతాయి. వెల్లుల్లి-నువ్వుల నూనెతో తయా

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (21:34 IST)
ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు దాటిందంటే ఒంటి నొప్పులతో బాధ పడేవారు ఎక్కువ. ఇలాంటి నొప్పులను తగ్గించడానికి మన వంటగదిలో వస్తువులను ఉపయోగించాలి. రోజు రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని తింటే వీపు నొప్పి, నడుము నొప్పి తగ్గుతాయి. వెల్లుల్లి-నువ్వుల నూనెతో తయారుచేసిన తైలాన్ని నొప్పి వున్న చోట రాసిన నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 
1. పొన్నగంటి కూర వేరు రసాన్ని నుదుటకి పూస్తే తలనొప్పి తగ్గుతుంది. సీతాఫలం ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
2. కర్పూరాన్ని కొబ్బరినూనెతో కలిపి కీళ్ల నొప్పులు ఉన్నచోట రాస్తే చాలా త్వరితంగా సాంత్వన లభిస్తుంది. 
 
3. అడవి గోరింట కషాయాన్ని కొద్దికాలం పాటు తీసుకుంటే తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. జీలకర్ర తైలంలో ఉప్పు కలిపి వంటికి రాసుకుంటే అన్ని రకాల వంటినొప్పులు తగ్గుతాయి. 
 
4. పత్తి గింజలను వేయించి పొట్టు తీసి తింటే పంటి నొప్పి, నరాల బలహీనత తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments