Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (23:26 IST)
అనేక ఆరోగ్య సమస్యలు అధికంగా మంచినీటి తీసుకోవడం వల్ల దూరం చేసుకోవచ్చన్నది వైద్యుల మాట. అవేమిటో తెలుసుకుందాం.
 
మలబద్ధకం: నీటిని తాగడం వల్ల మలబద్ధకం లేకుండా సహాయపడుతుంది.
 
క్యాన్సర్: కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువ నీరు త్రాగేవారికి మూత్రాశయం, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది.
 
కిడ్నీలో రాళ్ళు: నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది.
 
మొటిమలు, చర్మ హైడ్రేషన్: చర్మం హైడ్రేట్ చేయడానికి, మొటిమలను తగ్గించడానికి నీరు ఎలా సహాయపడుతుందనే దాని గురించి చాలామంది ఏవేవో చెప్పారు. ఐతే ఏ అధ్యయనాలు దీనిని ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

తర్వాతి కథనం
Show comments