Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (23:26 IST)
అనేక ఆరోగ్య సమస్యలు అధికంగా మంచినీటి తీసుకోవడం వల్ల దూరం చేసుకోవచ్చన్నది వైద్యుల మాట. అవేమిటో తెలుసుకుందాం.
 
మలబద్ధకం: నీటిని తాగడం వల్ల మలబద్ధకం లేకుండా సహాయపడుతుంది.
 
క్యాన్సర్: కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువ నీరు త్రాగేవారికి మూత్రాశయం, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది.
 
కిడ్నీలో రాళ్ళు: నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది.
 
మొటిమలు, చర్మ హైడ్రేషన్: చర్మం హైడ్రేట్ చేయడానికి, మొటిమలను తగ్గించడానికి నీరు ఎలా సహాయపడుతుందనే దాని గురించి చాలామంది ఏవేవో చెప్పారు. ఐతే ఏ అధ్యయనాలు దీనిని ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments