Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (23:26 IST)
అనేక ఆరోగ్య సమస్యలు అధికంగా మంచినీటి తీసుకోవడం వల్ల దూరం చేసుకోవచ్చన్నది వైద్యుల మాట. అవేమిటో తెలుసుకుందాం.
 
మలబద్ధకం: నీటిని తాగడం వల్ల మలబద్ధకం లేకుండా సహాయపడుతుంది.
 
క్యాన్సర్: కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువ నీరు త్రాగేవారికి మూత్రాశయం, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది.
 
కిడ్నీలో రాళ్ళు: నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది.
 
మొటిమలు, చర్మ హైడ్రేషన్: చర్మం హైడ్రేట్ చేయడానికి, మొటిమలను తగ్గించడానికి నీరు ఎలా సహాయపడుతుందనే దాని గురించి చాలామంది ఏవేవో చెప్పారు. ఐతే ఏ అధ్యయనాలు దీనిని ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments