Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ వ్యాధులు దూరం కావాలంటే బిర్యానీ ఆకుల్ని..?

కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేయాలంటే.. వంటల్లో బిర్యానీ ఆకులను వాడాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగడం ద్వారా రాళ్లు ఏర్పడటం.. ఇతరత్రా కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (16:06 IST)
కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేయాలంటే.. వంటల్లో బిర్యానీ ఆకులను వాడాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగడం ద్వారా రాళ్లు ఏర్పడటం.. ఇతరత్రా కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు. అలాగే దీనిలో కేన్సర్ కారకాలు వున్నాయి. అందువల్ల దీన్ని తీసుకుంటే.. కేన్సర్ కారకాల ఉత్పత్తిని తగ్గించేందుకు దోహదపడుతుంది.
 
బిర్యానీ ఆకుల వల్ల అల్సర్లు, గ్యాస్ట్రిక్స్ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరి చేరనీయదు. అలాగే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మధుమేహులు రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ కొద్దిగా బిర్యానీ ఆకులను నీటిలో కలుపుకుని తాగితే హాయిగా నిద్ర పడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments