Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ వ్యాధులు దూరం కావాలంటే బిర్యానీ ఆకుల్ని..?

కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేయాలంటే.. వంటల్లో బిర్యానీ ఆకులను వాడాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగడం ద్వారా రాళ్లు ఏర్పడటం.. ఇతరత్రా కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (16:06 IST)
కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేయాలంటే.. వంటల్లో బిర్యానీ ఆకులను వాడాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగడం ద్వారా రాళ్లు ఏర్పడటం.. ఇతరత్రా కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు. అలాగే దీనిలో కేన్సర్ కారకాలు వున్నాయి. అందువల్ల దీన్ని తీసుకుంటే.. కేన్సర్ కారకాల ఉత్పత్తిని తగ్గించేందుకు దోహదపడుతుంది.
 
బిర్యానీ ఆకుల వల్ల అల్సర్లు, గ్యాస్ట్రిక్స్ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరి చేరనీయదు. అలాగే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మధుమేహులు రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ కొద్దిగా బిర్యానీ ఆకులను నీటిలో కలుపుకుని తాగితే హాయిగా నిద్ర పడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

తర్వాతి కథనం
Show comments