Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మం తాజాగా వుండాలంటే..? మల్లెలతో స్నానం చేయండిలా?

చర్మం మృదువుగా తాజాగా వుండాలంటే.. జాస్మిన్‌లతో స్నానం చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అరగ్లాసు సోయా ఆయిల్, ఐదారు చుక్కలు జాస్మిన్ ఆయిల్.. ఆరు చుక్కల నిమ్మరసం కలిపి స్నానం చేసే నీటిలో కలిపితో శరీ

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:33 IST)
చర్మం మృదువుగా తాజాగా వుండాలంటే.. జాస్మిన్‌లతో స్నానం చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అరగ్లాసు సోయా ఆయిల్, ఐదారు చుక్కలు జాస్మిన్ ఆయిల్.. ఆరు చుక్కల నిమ్మరసం కలిపి స్నానం చేసే నీటిలో కలిపితో శరీరానికి విటమిన్-ఇ లభిస్తుంది. 
 
ఆరోగ్యకరమైన హెయిర్ మసాజ్ కోసం ద్రాక్షరసం అర కప్పు, జాస్మిన్ ఆయిల్ మూడు స్పూన్లు, రోజ్ మేరీ ఆయిల్ మూడు చుక్కలు తీసుకుని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. 
 
ఇంకా మూలికల మిశ్రమాలతో అంటే రోజ్ వుడ్, గంధం, నిమ్మ కలిపి స్నానం చేసే నీటితో కలిపికో శరీరం మృదువుగా తయారవుతుంది. మల్లెలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. మల్లెల ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments