Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ జీవితంలో రాదు..!

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (21:13 IST)
సమయానికి భోజనం చేయకుండా పోవడం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ట్రిక్ కారణంగా కడుపు నొప్పి.. కడుపులో మంట వస్తుంది. అలా రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గ్యాస్ట్రిక్‌కు దూరంగా ఉండాలంటే రెండు చిట్కాలను పాటిస్తే చాలా సులువుగా అధిగమించవచ్చునంటున్నారు వైద్య నిపుణులు.
 
సోంపు, వాము ఒక్కో స్పూన్ తీసుకుని మెత్తగా మిక్సీలో వేసుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసు మజ్జిగలో పోసుకుని కలుపుకుని తాగాలి. అలాగే రెండవ రెమెడీ కూడా పాటించవచ్చు. పసుపు ఒక స్పూన్, జీరా పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకుని ఒక నిమ్మకాయ తీసుకుని ఆ మిశ్రమంలో పిండి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యకు దూరమవ్వడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments