Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 7 పనులు చేయండి... బరువు ఎలా తగ్గరో చూద్దాం...

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (13:03 IST)
ఇటీవలి కాలంలో మారిన జీవన పద్ధతులు కారణంగా స్త్రీపురుషులు అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. ఇలాంటివారు ఈ క్రింది తెలిపిన చిట్కాలు పాటిస్తే బరువు పెరగకుండా అదుపులో వుంచుకోవచ్చు. అవేంటో చూద్దాం పదండి. 
 
1. ఉదయం ఏడు గంటలకు ఒక పండు, గ్రీన్ టీ తీసుకోవాలి.
 
2. ఉదయం ఎనిమిది గంటలకు ఒక పెసరట్టు, చట్నీ, మజ్జిగ లేదంటే ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి.
 
3. పదకొండు గంటలకి పది బాదం పప్పులతో పాటు మజ్జిగ తాగాలి.
 
4. మధ్యాహ్నం ఒంటి గంటకు వెజిటబుల్ సలాడ్, బ్రౌన్ రైస్ ఒక కప్పు, పప్పు, ఆకు కూర, మజ్జిగ తీసుకోవాలి.
 
5. సాయంత్రం నాలుగు గంటలకు ఏదైనా పండు, గుప్పెడు గుమ్మడి గింజలు.
 
6. సాయంత్రం ఆరుగంటలకు సూప్ తీసుకోవాలి.
 
7. రాత్రి ఎనిమిది గంటలకు వెజిటబుల్ సలాడ్, రెండు పుల్కాలు, అవసందలు, వెజిటబుల్ కూర, మజ్జిగ. ఇవి పాటిస్తే బరువు అదుపులో వుండటం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

CBN Is Our Brand: చంద్రబాబు ఓ బ్రాండ్.. నారా లోకేష్ దావోస్ పర్యటన

శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?

మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి : మంత్రి భరత్‌కు సీఎం వార్నింగ్!!

పరందూరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కావాల్సిందే.. కానీ రైతులకు అండగా ఉంటాం...

Pawan Kalyan : కాపు సామాజిక వర్గానికి 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

తర్వాతి కథనం
Show comments