Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్ర సరిగ్గా పోకుంటే ఎంత ప్రమాదమో తెలుసా?

ప్రతి మనిషికి నిద్ర ఎంతో అవసరం. కడుపు నిండా భోజనం.. కంటి నిండా నిద్ర అన్న సామెత ఉంది. అందుకే పెద్దవారు ఈ రెండు తు.చ తప్పకుండా పాటించాలంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ భోజనం కన్నా నిద్ర ప్రధానమని ఒక పరిశోధనలో తేలింది. కంటి నిండా నిద్ర లేకుంటే మాత్రం ఇబ్బ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (19:41 IST)
ప్రతి మనిషికి నిద్ర ఎంతో అవసరం. కడుపు నిండా భోజనం.. కంటి నిండా నిద్ర అన్న సామెత ఉంది. అందుకే పెద్దవారు ఈ రెండు తు.చ తప్పకుండా పాటించాలంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ భోజనం కన్నా నిద్ర ప్రధానమని ఒక పరిశోధనలో తేలింది. కంటి నిండా నిద్ర లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని, మెదడుకు అందాల్సిన సంకేతాలు సరిగ్గా అందకుండా మనుషులు చనిపోయే అవకాశముందని పరిశోధనలో తేలింది. 
 
ఇప్పటికే పదిమందిపై పరిశోధనలు కూడా కొంతమంది వైద్యనిపుణులు చేశారట. సరిగ్గా నిద్రపోని వారు రోడ్డుప్రమాదాల్లో చనిపోవడం, ఎవరితోనైనా మాట్లాడుతుండగా కళ్ళు తిరిగి పడిపోవడం లాంటి ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. అందుకే సమయానికి పడుకోవడం నేర్చుకోవాలట. ఒకవేళ రాత్రివేళల్లో నిద్రపోకుంటే మధ్యాహ్నం గంటసేపు మాత్రం ఖచ్చితంగా పడుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments