Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్ర సరిగ్గా పోకుంటే ఎంత ప్రమాదమో తెలుసా?

ప్రతి మనిషికి నిద్ర ఎంతో అవసరం. కడుపు నిండా భోజనం.. కంటి నిండా నిద్ర అన్న సామెత ఉంది. అందుకే పెద్దవారు ఈ రెండు తు.చ తప్పకుండా పాటించాలంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ భోజనం కన్నా నిద్ర ప్రధానమని ఒక పరిశోధనలో తేలింది. కంటి నిండా నిద్ర లేకుంటే మాత్రం ఇబ్బ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (19:41 IST)
ప్రతి మనిషికి నిద్ర ఎంతో అవసరం. కడుపు నిండా భోజనం.. కంటి నిండా నిద్ర అన్న సామెత ఉంది. అందుకే పెద్దవారు ఈ రెండు తు.చ తప్పకుండా పాటించాలంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ భోజనం కన్నా నిద్ర ప్రధానమని ఒక పరిశోధనలో తేలింది. కంటి నిండా నిద్ర లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని, మెదడుకు అందాల్సిన సంకేతాలు సరిగ్గా అందకుండా మనుషులు చనిపోయే అవకాశముందని పరిశోధనలో తేలింది. 
 
ఇప్పటికే పదిమందిపై పరిశోధనలు కూడా కొంతమంది వైద్యనిపుణులు చేశారట. సరిగ్గా నిద్రపోని వారు రోడ్డుప్రమాదాల్లో చనిపోవడం, ఎవరితోనైనా మాట్లాడుతుండగా కళ్ళు తిరిగి పడిపోవడం లాంటి ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. అందుకే సమయానికి పడుకోవడం నేర్చుకోవాలట. ఒకవేళ రాత్రివేళల్లో నిద్రపోకుంటే మధ్యాహ్నం గంటసేపు మాత్రం ఖచ్చితంగా పడుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments