Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. రాత్రి పూట పెరుగు తింటున్నారా...?

పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. పెరుగు రెగ్యులర్‌గా తింటే జీర్ణ వ్యవస్థ రెగ్యులర్ గా పనిచేస్తుంది. పెరుగులోని బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (18:47 IST)
పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. పెరుగు రెగ్యులర్‌గా తింటే జీర్ణ వ్యవస్థ రెగ్యులర్ గా పనిచేస్తుంది. పెరుగులోని బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అందుకే చాలా మంది పెరుగు అన్నాన్ని మూడుపూటలా తినేస్తుంటారు. అయితే రాత్రి పూట పెరుగన్నం తినొచ్చా..లేదా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. 
 
సాధారణంగా రాత్రిపూట పిల్లలు పెరుగు అన్నం అడిగితే పెట్టరు. ఎందుకంటే జలుబు చేస్తుందని పెట్టరు. వాస్తవానికి పెరుగన్నం తినొచ్చా.. లేదా అన్నది తెలుసుకుందాం. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుతూ ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును ఎక్కువగా తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో తలనొప్పి, జలుబుతో బాధపడేవారికి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. జలుబు, దగ్గు లేని వారు రాత్రి పూట ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగన్నం తినేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments