Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. రాత్రి పూట పెరుగు తింటున్నారా...?

పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. పెరుగు రెగ్యులర్‌గా తింటే జీర్ణ వ్యవస్థ రెగ్యులర్ గా పనిచేస్తుంది. పెరుగులోని బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (18:47 IST)
పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. పెరుగు రెగ్యులర్‌గా తింటే జీర్ణ వ్యవస్థ రెగ్యులర్ గా పనిచేస్తుంది. పెరుగులోని బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అందుకే చాలా మంది పెరుగు అన్నాన్ని మూడుపూటలా తినేస్తుంటారు. అయితే రాత్రి పూట పెరుగన్నం తినొచ్చా..లేదా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. 
 
సాధారణంగా రాత్రిపూట పిల్లలు పెరుగు అన్నం అడిగితే పెట్టరు. ఎందుకంటే జలుబు చేస్తుందని పెట్టరు. వాస్తవానికి పెరుగన్నం తినొచ్చా.. లేదా అన్నది తెలుసుకుందాం. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుతూ ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును ఎక్కువగా తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో తలనొప్పి, జలుబుతో బాధపడేవారికి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. జలుబు, దగ్గు లేని వారు రాత్రి పూట ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగన్నం తినేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

తర్వాతి కథనం
Show comments