Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర అధికంగా తింటే మెదడు ఫట్...

సాధారణంగా కొంతమంది చక్కెర లేదా బెల్లం అధికంగా ఆరగిస్తుంటారు. అలాంటి వారి మెదడు గ్రాహ్యశక్తిని తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ మోరిస

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (12:31 IST)
సాధారణంగా కొంతమంది చక్కెర లేదా బెల్లం అధికంగా ఆరగిస్తుంటారు. అలాంటి వారి మెదడు గ్రాహ్యశక్తిని తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ మోరిస్ అనే పరిశోధకురాలు జరిపిన ఓ పరిశోధనలో వెల్లడైంది.
 
ఈ పరిశోధనలో సంతృప్త కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అతి తక్కువ కాల వ్యవధిలోనే మెదడు గ్రాహ్యశక్తి తగ్గడంతోపాటు కొంత కాలానికి స్థూలంగా జ్ఞాపక శక్తిని కూడా కోల్పోవాల్సి వస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. 
 
ముఖ్యంగా, ఈ ప్రభావం నిల్వ ఉండే ఆహారం కూడా కనబడుతున్నట్లు ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మార్గరెట్ మోరిస్ తెలిపారు. మెదడులో జ్ఞాపకశక్తి కేంద్రమైన హిప్పోకంపస్‌లో ఏర్పడే ఈ మార్పులు అలాంటి ఆహారం మానివేసినా కూడా మళ్ళీ బాగవుతున్నట్లు కనిపించలేదని మోరిస్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments