Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర అధికంగా తింటే మెదడు ఫట్...

సాధారణంగా కొంతమంది చక్కెర లేదా బెల్లం అధికంగా ఆరగిస్తుంటారు. అలాంటి వారి మెదడు గ్రాహ్యశక్తిని తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ మోరిస

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (12:31 IST)
సాధారణంగా కొంతమంది చక్కెర లేదా బెల్లం అధికంగా ఆరగిస్తుంటారు. అలాంటి వారి మెదడు గ్రాహ్యశక్తిని తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ మోరిస్ అనే పరిశోధకురాలు జరిపిన ఓ పరిశోధనలో వెల్లడైంది.
 
ఈ పరిశోధనలో సంతృప్త కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అతి తక్కువ కాల వ్యవధిలోనే మెదడు గ్రాహ్యశక్తి తగ్గడంతోపాటు కొంత కాలానికి స్థూలంగా జ్ఞాపక శక్తిని కూడా కోల్పోవాల్సి వస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. 
 
ముఖ్యంగా, ఈ ప్రభావం నిల్వ ఉండే ఆహారం కూడా కనబడుతున్నట్లు ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మార్గరెట్ మోరిస్ తెలిపారు. మెదడులో జ్ఞాపకశక్తి కేంద్రమైన హిప్పోకంపస్‌లో ఏర్పడే ఈ మార్పులు అలాంటి ఆహారం మానివేసినా కూడా మళ్ళీ బాగవుతున్నట్లు కనిపించలేదని మోరిస్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments