Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర అధికంగా తింటే మెదడు ఫట్...

సాధారణంగా కొంతమంది చక్కెర లేదా బెల్లం అధికంగా ఆరగిస్తుంటారు. అలాంటి వారి మెదడు గ్రాహ్యశక్తిని తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ మోరిస

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (12:31 IST)
సాధారణంగా కొంతమంది చక్కెర లేదా బెల్లం అధికంగా ఆరగిస్తుంటారు. అలాంటి వారి మెదడు గ్రాహ్యశక్తిని తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ మోరిస్ అనే పరిశోధకురాలు జరిపిన ఓ పరిశోధనలో వెల్లడైంది.
 
ఈ పరిశోధనలో సంతృప్త కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అతి తక్కువ కాల వ్యవధిలోనే మెదడు గ్రాహ్యశక్తి తగ్గడంతోపాటు కొంత కాలానికి స్థూలంగా జ్ఞాపక శక్తిని కూడా కోల్పోవాల్సి వస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. 
 
ముఖ్యంగా, ఈ ప్రభావం నిల్వ ఉండే ఆహారం కూడా కనబడుతున్నట్లు ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మార్గరెట్ మోరిస్ తెలిపారు. మెదడులో జ్ఞాపకశక్తి కేంద్రమైన హిప్పోకంపస్‌లో ఏర్పడే ఈ మార్పులు అలాంటి ఆహారం మానివేసినా కూడా మళ్ళీ బాగవుతున్నట్లు కనిపించలేదని మోరిస్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

తర్వాతి కథనం
Show comments