Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైట్ డ్యూటీలతో ప్రాణాలకు ముప్పు...

రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పు పొంచివుంది. నైట్ షిప్టుల్లో విధులు నిర్వహించే వారిలో ఎక్కువ మంది గుండెపోటులకు గురై ప్రాణాలు కోల్పోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇలా జరగడానిక

Webdunia
గురువారం, 12 జులై 2018 (11:43 IST)
రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పు పొంచివుంది. నైట్ షిప్టుల్లో విధులు నిర్వహించే వారిలో ఎక్కువ మంది గుండెపోటులకు గురై ప్రాణాలు కోల్పోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇలా జరగడానికిగల కారణాలను కూడా ఈ పరిశోధన విశ్లేషించింది.
 
* నైట్ షిఫ్టుల్లో విధులు నిర్వహించడం వల్ల ఊబకాయం, గుండెపోటు, గుండె జబ్బులు వస్తాయట. 
* శరీర కణజాలం నిద్రాణమైన సమయంలో పనిచేయడంతో శరీర జీవక్రియల్లో రసాయన ప్రక్రియలు అస్తవ్యస్తమై జీవగడియారాల్లో పెను మార్పులకు దారితీస్తుందట. 
* నైట్‌ షిఫ్ట్‌ల్లో పనిచేయడం ద్వారా మెదడులోని ప్రధాన గడియారం కాకుండా శరీరంలో ఉండే జీవ గడియారాలన్నీ ప్రభావితమవుతాయట. 
* రాత్రి వేళల్లో పనిచేయడానికి, తీవ్ర కిడ్నీ వ్యాధులకూ గురయ్యే ప్రమాదం ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. 
* శరీరంలోని కాలేయం, ప్రాంకియాస్‌, జీర్ణవ్యవస్థల్లో ఉండే గడియారాలు సైతం షిఫ్ట్‌ వేళలకు అనుగుణంగా మారిన నిద్ర, ఆహారపు అలవాట్లకు స్పందిస్తాయట.
* దీనివల్ల శరీరంలోని ఇతర గడియారాలు, మెదడులో ఉండే మాస్టర్‌ క్లాక్‌కు మధ్య సమతూకం దెబ్బతింటుందని అధ్యయనం తెలిపింది.
* ఈ అధ్యయనం రాత్రి, పగటి వేళల్లో పనిచేసే ఉద్యోగులపై చేపట్టారు. ఇందుకోసం రక్త నమూనాలను సేకరించి పరీక్షించారు. 
* నైట్‌ షిఫ్ట్‌ల్లో నెలల తరబడి కొనసాగినట్టయితే కేన్సర్‌, ఒబెసిటీ, కిడ్నీ సహా పలు వ్యాధులు చుట్టుముట్టే ముప్పు ఉందని వైద్యుల హెచ్చరిక. 
* పైగా, రాత్రివేళల్లో పనిచేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. 
* ఇలాంటివారి సాయంత్రం వేళ్లల్లో ఆహారం తీసుకోవద్దని, పగటి కంటే సాయంత్ర సమయాల్లో నిద్రించడం మేలని సూచించారు.
* ఈ పరిశోధనను వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సర్రేలు సంయుక్తంగా నిర్వహించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments