తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట..

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (13:44 IST)
అవును. తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట.. ఈ బియ్యంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తంలోనికి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. అందుకే తెల్లటి బియ్యాన్ని రోజులో ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
 
అలాగే.. తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలినిపించే విధంగా చప్పదనముంటుంది. దీంతో అన్నానికి కూరను ఎక్కువగా వేసుకోవడం.. కేలరీలు ఎక్కువగా వుండే పదార్థాలను వాటితో చేర్చుకోవడం చేస్తుంటాం. ఇలా చేస్తే వాటిలోని కేలొరీల కారణంగా బరువు సులభంగా పెరుగుతారని వైద్యులు చెప్తున్నారు. 
 
తెల్లటి బియ్యంలో శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్‌లు సరిగ్గా వుండవు. ఫలితంగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైన ఇబ్బందులు తప్పవు. అందుకే దంపుడు బియ్యాన్ని ఉపయోగించాలని వారు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆయేషా మీరా కేసు కొట్టివేయడంపై ఆమె తల్లిదండ్రులు సీరియస్- సీఎంకు విజ్ఞప్తి

సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. 15మందికి తీవ్ర గాయాలు

కౌన్సిల్ మీటింగ్‌లోకి వచ్చిన తాచుపాము.. ఆ తర్వాత ఏమైందంటే?

వివేకానంద రెడ్డి హత్య కేసు.. సుప్రీంకోర్టు ఆదేశాలు.. సీబీఐ దర్యాప్తు పునఃప్రారంభం

చంద్రబాబు సార్, నా ఆఫీస్, ఇల్లు కూల్చి నన్ను జీవచ్ఛవం చేసాడు దుర్మార్గుడు: RRR పైన వెంకటేశ్వర రాజు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ హీరో విజయ్ రిలేషన్‌లో వున్న నటి ఎవరో తెలిసినా చెప్పేందుకు ధైర్యం లేక పిసుక్కుంటున్నారట

Son of Review : ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌గా సన్ ఆఫ్ చిత్రం - రివ్యూ..

Pawan Kalyan battula: ఇలస పులస దేవనాయకి అంటూ సాగే పురుషః సాంగ్

Kiara Advani: టాక్సిక్ ది మూవీ వన్ నుండి తబాహి పాటలో యాష్, కియారా అద్వానీ - ది బెస్ట్ షాట్

Janhvi Kapoor: టాలెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం ఒక విష వలయం : కరణ్ జోహార్

తర్వాతి కథనం
Show comments