Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట..

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (13:44 IST)
అవును. తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట.. ఈ బియ్యంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తంలోనికి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. అందుకే తెల్లటి బియ్యాన్ని రోజులో ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
 
అలాగే.. తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలినిపించే విధంగా చప్పదనముంటుంది. దీంతో అన్నానికి కూరను ఎక్కువగా వేసుకోవడం.. కేలరీలు ఎక్కువగా వుండే పదార్థాలను వాటితో చేర్చుకోవడం చేస్తుంటాం. ఇలా చేస్తే వాటిలోని కేలొరీల కారణంగా బరువు సులభంగా పెరుగుతారని వైద్యులు చెప్తున్నారు. 
 
తెల్లటి బియ్యంలో శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్‌లు సరిగ్గా వుండవు. ఫలితంగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైన ఇబ్బందులు తప్పవు. అందుకే దంపుడు బియ్యాన్ని ఉపయోగించాలని వారు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - ఫిబ్రవరి 27న పోలింగ్

అమెరికాను ట్రంప్ ఏం చేయదలచుకున్నారు? ఉద్యోగాలు వదిలేయండంటున్న ప్రెసిడెంట్

రైలు పట్టాలపై కూర్చుని ఫోన్ మాట్లాడాడు.. తరుముకున్న రైల్వే డ్రైవర్ (video)

మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం, ఎందుకు?

రోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ బైకుపై విన్యాసాలు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

తర్వాతి కథనం
Show comments