Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్ థెరపీ అంటే ఏంటి?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (22:00 IST)
రోజుకి కనీసం 10 నుంచి 15 గ్లాసులు నీళ్లు తాగాలి. నీటికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం వుంటుంది. రక్తంలోని విసర్జకాలు నీటి ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. దాంతో చర్మం జీవాన్ని సంతరించుకుని, వెలుగులు విరజిమ్ముతుంది. కాబట్టి దాహం వేసినా, వేయకపోయినా నీరు తాగుతూనే వుండాలి.
 
నీళ్లతో లాభాలు: నీటి వల్ల పేగులు శుభ్రపడి, మలబద్ధకం సమస్య తొలుగుతుంది. తీసుకున్న ఆహారంలోని పోషకాలు సోషించుకోబడతాయి. దాంతో చర్మానికి సరిపడా పోషకాలు అంది చర్మం ఆరోగ్యంగా వుంటుంది. 
 
పరగడుపునే నీళ్లు తాగితే:
ఉదయం నిద్ర లేచిన వెంటనే కడుపు నిండా నీరు తాగడం వల్ల కొత్త కండర కణాలు, రక్త కణాలు తయారవుతాయి. అలాగే లింఫ్ వ్యవస్థ బలపడి, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి సమకూరుతుంది. ఇవన్నీ పరోక్షంగా చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments