Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్ థెరపీ అంటే ఏంటి?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (22:00 IST)
రోజుకి కనీసం 10 నుంచి 15 గ్లాసులు నీళ్లు తాగాలి. నీటికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం వుంటుంది. రక్తంలోని విసర్జకాలు నీటి ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. దాంతో చర్మం జీవాన్ని సంతరించుకుని, వెలుగులు విరజిమ్ముతుంది. కాబట్టి దాహం వేసినా, వేయకపోయినా నీరు తాగుతూనే వుండాలి.
 
నీళ్లతో లాభాలు: నీటి వల్ల పేగులు శుభ్రపడి, మలబద్ధకం సమస్య తొలుగుతుంది. తీసుకున్న ఆహారంలోని పోషకాలు సోషించుకోబడతాయి. దాంతో చర్మానికి సరిపడా పోషకాలు అంది చర్మం ఆరోగ్యంగా వుంటుంది. 
 
పరగడుపునే నీళ్లు తాగితే:
ఉదయం నిద్ర లేచిన వెంటనే కడుపు నిండా నీరు తాగడం వల్ల కొత్త కండర కణాలు, రక్త కణాలు తయారవుతాయి. అలాగే లింఫ్ వ్యవస్థ బలపడి, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి సమకూరుతుంది. ఇవన్నీ పరోక్షంగా చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్

రండి మేడం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దిగబెడతాం అని చెప్పి అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థుల పోటీ... కేజ్రీవాల్‌పై 23 మంది పోటీ...

ష్... నిశ్శబ్దంగా ఉండండి.. డిప్యూటీ సీఎం వివాదంపై జనసేన ఆదేశాలు

అధ్యక్ష పీఠంపై డోనాల్డ్ ట్రంప్ - అక్రమ చొరబాటుదారుల వెన్నులో వణుకు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

తర్వాతి కథనం
Show comments