వాటర్ థెరపీ అంటే ఏంటి?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (22:00 IST)
రోజుకి కనీసం 10 నుంచి 15 గ్లాసులు నీళ్లు తాగాలి. నీటికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం వుంటుంది. రక్తంలోని విసర్జకాలు నీటి ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. దాంతో చర్మం జీవాన్ని సంతరించుకుని, వెలుగులు విరజిమ్ముతుంది. కాబట్టి దాహం వేసినా, వేయకపోయినా నీరు తాగుతూనే వుండాలి.
 
నీళ్లతో లాభాలు: నీటి వల్ల పేగులు శుభ్రపడి, మలబద్ధకం సమస్య తొలుగుతుంది. తీసుకున్న ఆహారంలోని పోషకాలు సోషించుకోబడతాయి. దాంతో చర్మానికి సరిపడా పోషకాలు అంది చర్మం ఆరోగ్యంగా వుంటుంది. 
 
పరగడుపునే నీళ్లు తాగితే:
ఉదయం నిద్ర లేచిన వెంటనే కడుపు నిండా నీరు తాగడం వల్ల కొత్త కండర కణాలు, రక్త కణాలు తయారవుతాయి. అలాగే లింఫ్ వ్యవస్థ బలపడి, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి సమకూరుతుంది. ఇవన్నీ పరోక్షంగా చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎమ్మెల్సీగా సభలో అడుగుపెడుతూ తమ్ముడి వద్దకు వచ్చిన అన్న

బాపట్ల సూర్యలంక సముద్రతీరంలో బీచ్ ఫెస్టివల్.. సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు..

ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వెళుతూ మృత్యు ఒడికి చేరిన నవ వధువు

Yoga instructor : థాయ్‌లాండ్‌లో 17ఏళ్ల బాలికపై యోగా ఇన్‌స్ట్రక్టర్ లైంగిక దాడి.. అవన్నీ చెప్పి?

అమ్మ పొద్దస్తామనం చదువుకోమంటోంది... తల్లిపై పోలీసులకు కుమారుడు ఫిర్యాదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: ఎక్సయిట్ చేసే కథలు వస్తేనే ఆడియన్స్ వస్తారు : సాయి దుర్గతేజ్

పోలీసుల్ని హీరో ఎలా కాపాడతాడు? అన్న కథే టన్నెల్ : నిర్మాత ఎ. రాజు నాయక్

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ పై స్పెషల్ సాంగ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ రాబోతున్నట్లు స్పెషల్ వీడియో

ఇంట్లో గొడవలపై మేం ఏం చెప్పినా నమ్మరు.. తల తోక కట్ చేసి ఇష్టానికి రాసేస్తారు : మంచు లక్ష్మి

తర్వాతి కథనం
Show comments