రాత్రివేళ పెందలాడే భోజనం చేస్తే ఏమవుతుంది?

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (15:53 IST)
రాత్రిళ్లు చేసే భోజనాన్ని పెందలాడే... అంటే 7 గంటల లోపు చేసేయాలని పెద్దలు సలహా ఇస్తుంటారు. రాత్రివేళ అలా పెందలాడే తినడం వల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. బాగా పొద్దుపోయాక భోజనం తీసుకుంటే అది సరిగా జీర్ణం కాదు. పెందలాడే ఆహారం తీసుకోవడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి, ఇది గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
 
భోజనం పెందలాడే తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది, ఇది బరువును సక్రమంగా ఉంచుతుంది. ఇలా పెందలాడే భోజనం చేయడం వల్ల రాత్రి నుండి ఉదయం వరకు ఏమీ తినరు, ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా ఉంటుంది. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది, ఎసిడిటీ సమస్యలు రావు.
 
రాత్రివేళ త్వరగా ఆహారం తీసుకోవడం వల్ల ఉదయం లేవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, త్వరగా లేవగలుగుతారు. రాత్రివేళ 7 గంటల లోపు ఆహారం తీసుకోవడం ద్వారా ఉదయాన్నే మీ పొట్ట సులభంగా క్లియర్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments