ప్రతిరోజూ పరుగు వ్యాయామం చేసేవారు ఇవి తినాలి

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (22:04 IST)
వ్యాయామాల్లో పరుగు కూడా ఒకటి. కొందరు నడక మాత్రమే చేస్తుంటారు. మరికొందరు పరుగు కూడా చేస్తుంటారు. జస్ట్ కొద్ది నిమిషాల పరుగుతో ఎన్నో రకాల రోగాల్ని దూరం చేసుకోవచ్చు. అయితే పరుగు వ్యాయామం చేసేవారు ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
 
పరుగు తీసేవారు రోజూ ఒక కమలా తినాలి. కమలాలో ఉండే 'సి' విటమిన్‌ కండరాల అరుగుదలను నివారిస్తుంది. దీనిలో ఇనుము నిల్వల వల్ల అలసట, నీరసం దూరమవుతాయి. అలాగే బాదంపప్పు తీసుకోవాలి. వీటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్‌ అయిన విటమిన్‌ 'ఇ' కీళ్ల నొప్పుల్ని దూరం చేస్తుంది. బాదంలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్లు పరుగు సమయంలో ఆకలి తెలియకుండా సాయపడతాయి. గుప్పెడు బాదం పప్పులను వారంలో నాలుగైదు రోజులు తీసుకుంటే చాలు.
 
పరుగు వ్యాయామం చేసేవారు వారంలో రెండ్రోజులు చేపల్ని ఆహారంలో తీసుకోవాలి. వీటిని తీసుకోవడం ద్వారా చేపలో వుండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. శాఖాహారులు పప్పులు, చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తీసుకుంటే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెట్టుబడులు పెట్టాలని చెప్పలేదు... డీప్‌ఫేక్‌ వీడియోల మాయలో పడొద్దు : సుధామూర్తి

ఉత్తర భారతాన్ని కప్పేసిన పొగమంచు... 150కి పైగా విమానాలు రద్దు

ఆన్‌లైన్ బెట్టింగ్ : కొడాలి నాని ముఖ్య అనుచరుడు అరెస్టు

మహారాష్ట్ర: జనవాసంలోకి చిరుతపులి.. ఆరుగురికి గాయాలు.. చివరికి పట్టుకున్నారు.. (video)

షరీఫ్ ఉస్మాన్ హదీన్ మరణం: బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనలతో ఉద్రిక్తత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sara Arjun: సారా అర్జున్‌ నా కూతురులాంటిది.. చూసేవారి కళ్ళలోనే లోపం ఉంది - రాకేష్ బేడీ

కేజీఎఫ్ కో డైరక్టర్ కీర్తన్ కుమారుడి మృతి.. సంతాపం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

బిగ్ బాస్ తెలుగు-9 గ్రాండ్ ఫినాలే- ట్రెండ్స్‌లో తనుజ.. బీట్ చేస్తోన్న ఆ ఇద్దరు..?

Rakul Preet Singh: బాహుబలి వంటి సినిమా చేయాలని నా కోరిక : రకుల్ ప్రీత్ సింగ్

Jin review: ఎంటర్ టైన్ చేస్తూ, భయపెట్టేలా జిన్ చిత్రం - జిన్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments