Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ పరుగు వ్యాయామం చేసేవారు ఇవి తినాలి

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (22:04 IST)
వ్యాయామాల్లో పరుగు కూడా ఒకటి. కొందరు నడక మాత్రమే చేస్తుంటారు. మరికొందరు పరుగు కూడా చేస్తుంటారు. జస్ట్ కొద్ది నిమిషాల పరుగుతో ఎన్నో రకాల రోగాల్ని దూరం చేసుకోవచ్చు. అయితే పరుగు వ్యాయామం చేసేవారు ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
 
పరుగు తీసేవారు రోజూ ఒక కమలా తినాలి. కమలాలో ఉండే 'సి' విటమిన్‌ కండరాల అరుగుదలను నివారిస్తుంది. దీనిలో ఇనుము నిల్వల వల్ల అలసట, నీరసం దూరమవుతాయి. అలాగే బాదంపప్పు తీసుకోవాలి. వీటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్‌ అయిన విటమిన్‌ 'ఇ' కీళ్ల నొప్పుల్ని దూరం చేస్తుంది. బాదంలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్లు పరుగు సమయంలో ఆకలి తెలియకుండా సాయపడతాయి. గుప్పెడు బాదం పప్పులను వారంలో నాలుగైదు రోజులు తీసుకుంటే చాలు.
 
పరుగు వ్యాయామం చేసేవారు వారంలో రెండ్రోజులు చేపల్ని ఆహారంలో తీసుకోవాలి. వీటిని తీసుకోవడం ద్వారా చేపలో వుండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. శాఖాహారులు పప్పులు, చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తీసుకుంటే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments