Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చేపలు, మాంసం వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వచేసుకుంటే?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (11:47 IST)
వేసవిలో చేపలు, మాంసం వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి వాడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజుకు మించి ఉంటే వాటిని పారేయాలి. వేసవిలో దాహంతో సంబంధం లేకుండా పరిశుభ్రమైన నీటిని తాగాలి. లేకపోతే శరీరం డీహైడ్రేషన్‌కి గురి నిస్సత్తువ ఆవరిస్తుంది. అలాని మరీ చల్లగా ఉండే నీటి తాగకూడదు. 
 
ఈ కాలంలో తేలికగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. అతిగా కొవ్వు పదార్థాలు వాడి చేసిన పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. డ్రైఫ్రూట్స్ కన్నా.. తాజాగా ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తులసి ఆకులతో చేసిన టీ శరీరాన్ని చల్లగా వుంచుతుంది. పంచదార ఉపయోగించని తాజా పండ్ల రసాలు, సలాడ్లు హాని చేయని ఆహారం. 
 
నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ కావాల్సినంత తీసుకోవచ్చు. మామిడి శరీరానికి కావాల్సిన విటమిన్ ఎని సంపూర్ణంగా అందిస్తుంది. సమోసాలు, వడలు, బజ్జీలు పూర్తిగా నివారించాలని వైద్యులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments