Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చేపలు, మాంసం వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వచేసుకుంటే?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (11:47 IST)
వేసవిలో చేపలు, మాంసం వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి వాడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజుకు మించి ఉంటే వాటిని పారేయాలి. వేసవిలో దాహంతో సంబంధం లేకుండా పరిశుభ్రమైన నీటిని తాగాలి. లేకపోతే శరీరం డీహైడ్రేషన్‌కి గురి నిస్సత్తువ ఆవరిస్తుంది. అలాని మరీ చల్లగా ఉండే నీటి తాగకూడదు. 
 
ఈ కాలంలో తేలికగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. అతిగా కొవ్వు పదార్థాలు వాడి చేసిన పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. డ్రైఫ్రూట్స్ కన్నా.. తాజాగా ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తులసి ఆకులతో చేసిన టీ శరీరాన్ని చల్లగా వుంచుతుంది. పంచదార ఉపయోగించని తాజా పండ్ల రసాలు, సలాడ్లు హాని చేయని ఆహారం. 
 
నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ కావాల్సినంత తీసుకోవచ్చు. మామిడి శరీరానికి కావాల్సిన విటమిన్ ఎని సంపూర్ణంగా అందిస్తుంది. సమోసాలు, వడలు, బజ్జీలు పూర్తిగా నివారించాలని వైద్యులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

తర్వాతి కథనం
Show comments