Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చేపలు, మాంసం వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వచేసుకుంటే?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (11:47 IST)
వేసవిలో చేపలు, మాంసం వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి వాడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజుకు మించి ఉంటే వాటిని పారేయాలి. వేసవిలో దాహంతో సంబంధం లేకుండా పరిశుభ్రమైన నీటిని తాగాలి. లేకపోతే శరీరం డీహైడ్రేషన్‌కి గురి నిస్సత్తువ ఆవరిస్తుంది. అలాని మరీ చల్లగా ఉండే నీటి తాగకూడదు. 
 
ఈ కాలంలో తేలికగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. అతిగా కొవ్వు పదార్థాలు వాడి చేసిన పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. డ్రైఫ్రూట్స్ కన్నా.. తాజాగా ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తులసి ఆకులతో చేసిన టీ శరీరాన్ని చల్లగా వుంచుతుంది. పంచదార ఉపయోగించని తాజా పండ్ల రసాలు, సలాడ్లు హాని చేయని ఆహారం. 
 
నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ కావాల్సినంత తీసుకోవచ్చు. మామిడి శరీరానికి కావాల్సిన విటమిన్ ఎని సంపూర్ణంగా అందిస్తుంది. సమోసాలు, వడలు, బజ్జీలు పూర్తిగా నివారించాలని వైద్యులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments