Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడికి బైబై చెప్పేసే ఆహార పదార్థాలేంటి?

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (17:43 IST)
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఒత్తిడి. ఈ ఒత్తిడి సమస్యను తగ్గించి, మంచి మానసిక ఆరోగ్యాన్ని కూడా అందించే కొన్ని ఆహార పదార్థాలను ఇప్పుడు చూద్దాం. విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
 
చిక్‌పీస్, ఆకుకూరల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. క్యారెట్‌తో సహా కూరగాయలను సలాడ్‌గా తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోన్ అనే రసాయనం మంచి నిద్రను కలిగించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
 
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడతాయి. సోయా బీన్స్‌లో ట్రిప్టోన్ ఉంటుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి సోయా ఉత్పత్తులను తినవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

MBBS Student: వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

తెలంగాణ: రూ.5.21 లక్షల అబార్షన్ కిట్లు, మందులు కూడా స్వాధీనం

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments