Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం తినే ప్రతి ఒక్కరు చదవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం....

తెల్లబియ్యం. మన దేశంలో అత్యధిక మంది రోజువారీ ఆహారం. కొన్ని ప్రదేశాల్లో అన్నంను ఒకటే పూట తింటారు. మరొకొన్ని ప్రదేశాల్లో రెండు నుంచి మూడు పూటలు తింటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా తింటారు. అయితే ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ స్పృహ పెరిగింది. దీంతో అత

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (22:20 IST)
తెల్లబియ్యం. మన దేశంలో అత్యధిక మంది రోజువారీ ఆహారం. కొన్ని ప్రదేశాల్లో అన్నంను ఒకటే పూట తింటారు. మరొకొన్ని ప్రదేశాల్లో రెండు నుంచి మూడు పూటలు తింటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా తింటారు. అయితే ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ స్పృహ పెరిగింది. దీంతో అత్యధికంగా తీసుకునే తెల్లబియ్యంపై కూడా అవగాహన పెంచుకుంటున్నారు. ముఖ్యంగా తెల్లబియ్యం అంటేనే బాగా పాలిష్ చేస్తారని, దాంట్లో న్యూట్రీషియన్స్ తగ్గుతాయని, దాన్ని తినడం వల్ల ఎంతో నష్టమని, తెల్లబియ్యం తినడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
తెల్లబియ్యంలో ఫైబర్ శాతం పెద్దగా ఉండదు. ఫైబర్ ఉంటేనే జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి తెల్లబియ్యంను మానేసి ఫైబర్ ఉన్న వాటిని తింటే మంచిది. కార్బోహైడ్రేట్స్ బియ్యంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నం తినడం మానేస్తే బరువు తగ్గిపోతారు. అన్నం మానేస్తే అవసరానికి మించిన ఆకలి వేయదు. లిమిట్‌గా తింటారు. బియ్యం తినడం వల్ల ఇంట్లో స్టార్ట్ కంటెంటె తగ్గుతుంది. దీనివల్లే ఒంట్లో షుగర్ లెవల్ పెరిగుతూ ఉంటాయి. బియ్యం మానేయడం వల్ల ఒంట్లో బ్లడ్, షుగర్స్ నార్మల్ స్టేజ్‌లోకి వచ్చేస్తాయి. 
 
ఏ క్రీడాకారుడ్ని అడిగినా, సినిమా హీరోలు, బాడీబిల్డర్లు ఎవరిని అడిగినా వారు ఇదే చెబుతారు. అన్నం చాలా తక్కువ తింటామని చెబుతుంటారు. న్యూట్రియన్స్ ఉండే ఆహారం తీసుకుంటే శరీర భాగాలు బాగా పనిచేస్తాయి. మలబద్ధకం, అజీర్ణం, పొట్ట, లివర్ సమస్యలు, తక్కువ జ్ఞాపకశక్తి ఇవన్నీ దరిదాపులలోకి రాకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Good Bye India, విమాన ప్రమాదానికి ముందు బ్రిటిష్ పౌరుల సెల్ఫీ వీడియో (video)

పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!

వైద్య కాలేజీ హాస్టల్‌ భవనంపై కూలిన విమానం - పలువురు విద్యార్థుల మృతి!!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

తర్వాతి కథనం
Show comments