Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో కందుల సూప్ తాగితే..?

శీతాకాలంలో కందులు (పచ్చిగా వుండే కంది గింజలు) తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరానికి చెక్ పెట్టాలంటే కందులను ఉడికించి తీసుకోవాలి. కందిపప్పుతో చేసే వంటకాలను రోజూ తీసుకున్నా.. కందిక

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (15:17 IST)
శీతాకాలంలో కందులు (పచ్చిగా వుండే కంది గింజలు) తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరానికి చెక్ పెట్టాలంటే కందులను ఉడికించి తీసుకోవాలి. కందిపప్పుతో చేసే వంటకాలను రోజూ తీసుకున్నా.. కందికాయలను తీసుకొచ్చి ఉడికించి సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకుంటే లేకుంటే సూప్‌లో ఉపయోగిస్తే.. దగ్గు, శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. కందులు రుచినే కాకుండా ఎక్కువ పోషకాలను శరీరానికి అందిస్తాయి. పప్పుతో పాటూ సూపుల్లో వేసుకుని తింటే కందుల గింజలు మంచి రుచిగా ఉంటాయి.
 
కందుల్లో మాంసకృత్తులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. చెంచా చొప్పున కందుల పొడీ, తేనె కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో ముఖంపై మృదువుగా రుద్దుతూ పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది పొడి చర్మం ఉన్న వాళ్లకి చక్కగా ఉపయోగపడుతుంది. ముఖానికి చక్కటి రంగునూ తీసుకొస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments