Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో కందుల సూప్ తాగితే..?

శీతాకాలంలో కందులు (పచ్చిగా వుండే కంది గింజలు) తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరానికి చెక్ పెట్టాలంటే కందులను ఉడికించి తీసుకోవాలి. కందిపప్పుతో చేసే వంటకాలను రోజూ తీసుకున్నా.. కందిక

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (15:17 IST)
శీతాకాలంలో కందులు (పచ్చిగా వుండే కంది గింజలు) తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరానికి చెక్ పెట్టాలంటే కందులను ఉడికించి తీసుకోవాలి. కందిపప్పుతో చేసే వంటకాలను రోజూ తీసుకున్నా.. కందికాయలను తీసుకొచ్చి ఉడికించి సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకుంటే లేకుంటే సూప్‌లో ఉపయోగిస్తే.. దగ్గు, శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. కందులు రుచినే కాకుండా ఎక్కువ పోషకాలను శరీరానికి అందిస్తాయి. పప్పుతో పాటూ సూపుల్లో వేసుకుని తింటే కందుల గింజలు మంచి రుచిగా ఉంటాయి.
 
కందుల్లో మాంసకృత్తులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. చెంచా చొప్పున కందుల పొడీ, తేనె కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో ముఖంపై మృదువుగా రుద్దుతూ పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది పొడి చర్మం ఉన్న వాళ్లకి చక్కగా ఉపయోగపడుతుంది. ముఖానికి చక్కటి రంగునూ తీసుకొస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

తర్వాతి కథనం
Show comments