Webdunia - Bharat's app for daily news and videos

Install App

మజ్జిగలో మిరియాల పొడి చేర్చి తాగితే..?

Webdunia
శనివారం, 11 మే 2019 (14:59 IST)
మిరియాలు రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. నల్ల మిరియాలు శరీరంలో పేరుకున్న క్యాలరీలను కరిగిస్తాయి.


కొత్త ఫ్యాట్ సెల్స్ ఉత్పత్తి అవకుండా చూస్తాయి. మిరియాల్లో విటమిన్ ఎ,సి,కెలతో పాటు మినరల్స్, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ సహజసిద్ధమైన మెటబాలిక్ వంటివి శరీరానికి శనినిచ్చేలా పనిచేస్తాయి.
 
రోజూ రెండు మిరియాలు నోట్లో వేసుకుంటే శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధం చేస్తుంది. రోజూ మీరు తాగే టీలో చిటికెడు మిరియాల పోడి వేసుకుని తాగితే కూడా ఫలితం ఉంటుంది. రోజూ రెండు మిరియాలను దంచి.. మజ్జిగలో వేసుకుని తాగితే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
రెండు, మూడు స్పూన్ల మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వున్న ప్రాంతంలో కడితే నొప్పి, వాపు తగ్గుతుంది.

అజీర్ణ సమస్యలతో బాధపడే వారు మిరియాలపొడికి కొద్దిగా బెల్లం కలిపి రోజూ రాత్రి పూట ఆహారం తినడానికి ముందు తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments