Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక బరువు.. తగ్గాలంటే.. వేడినీళ్లే చాలు..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (16:27 IST)
అధిక బరువును తగ్గించుకోవడానికి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారా? ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదా? ఇందుకు ఏమి చేయాలని తలలు పట్టుకుంటున్నారా? వీటి కోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే సరిపోతుంది మరి. 
 
అధిక బరువు త్వరగా తగ్గాలంటే..నిత్యం గోరు వెచ్చని నీటిని తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. వేడి నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గడమే కాదు, జీర్ణ సమస్యలు సైతం దూరం అవుతాయి. అజీర్తితో బాధపడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గోరువెచ్చని నీటిని పగటి పూట మాత్రమే కాకుండా నిద్రకు ఉపక్రమించే ముందు కూడా తాగాలి. దీని వలన మనకు అనేక లాభాలు కలుగుతాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
 
* నిద్రించే ముందుగా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
* డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతాయి, మానసిక ఆందోళన తొలగిపోతుంది. నిద్ర చక్కగా పడుతుంది.
* శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు.
* శరీరంలో ఉండేటువంటి విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* అధిక బరువు త్వరగా తగ్గుతారు. అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments