Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలాపండును భోజనానికి ముందు తీసుకోకూడదట.. తెలుసా?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (19:06 IST)
కమలాపండును తింటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కమలాపండ్లలో శరీరానికి అవసరమయ్యే యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా వుంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. బ్యాక్టీరియాపై పోరాటం చేస్తాయి. కమలా పండ్లలో వుండే నీటి శాతం కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. బీపీని తగ్గించే గుణం కమలాపండులు వుంది. 
 
కమలాపండులోని పొటాషియం, లైకోపీన్‌ పోషకం కాన్సర్‌ కారకాలతో పోరాడుతుంది. అయితే కమలా పండ్లను రోజుకు రెండేసి మాత్రమే తీసుకోవాలి. అలాగే భోజనానికి ముందు తీసుకోకూడదు. పరగడుపున తీసుకోకూడదు. 
 
ఎందుకంటే ఇందులోని ఆమ్లాలు పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని మరింత పెంచుతాయి. అలాగే పాలు తాగాక వెంటనే కమలాల జ్యూస్ తాగకూడదు. కనీసం గంట వ్యవధి ఉండాలి. ఎందుకంటే పాలలోని ప్రోటీన్లు కమలాలలోని ఆమ్లంతో కలిసి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments