మాంసాన్ని ముట్టకండి.. కరోనాను తరిమికొట్టండి..

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (10:57 IST)
మాంసాన్ని మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు. అంతేకానీ అన్ లిమిటెడ్‌గా మాంసాన్ని తీసుకోవడం ద్వారా గుండెకు దెబ్బేనని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ నేపథ్యంలో మాంసాన్ని ముట్టుకోకుండా వుంటే మేలు అంటున్నారు వైద్యులు. అయితే మితంగా తీసుకోవచ్చునని సీ ఫుడ్స్, మీట్ మితంగా తీసుకోవచ్చు. కానీ అదేపనిగా ఇంట్లో వున్నాం కదా అని మాంసాహారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. 
 
మాంసాహారం ఆహారం జీర్ణాశయంలోకి చేరుకోగానే పేగుల్లోని బ్యాక్టీరియా పనిచేయడం ఆరంభిస్తుంది. మాంసంలోని కార్నిటైన్ కొవ్వు అధికంగా గల పాల పదార్థాలు, గుడ్లు పచ్చసొనలోని కోలిన్‌ను ఈ బ్యాక్టీరియా విడగొట్టే సమయంలో ట్రైమితీలనమైన్ ఎన్-ఆక్సైడ్ అనే జీవక్రియ కారకం కూడా ఉత్పత్తి అవుతుంది. సరిగ్గా ఇదే గుండెకు హానికరంగా పరిణమిస్తోంది. 
 
శాకాహారుల కంటే మాంసాహారం తీసుకునే వారిలో గుండెపోటు, పక్షవాతం ముప్పు ఎక్కువ. ఇంకా వైరస్, బ్యాక్టీరియా రోగాలను దూరం చేసుకోవాలంటే.. ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా వుండాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

బెట్టింగ్ యాప్స్ కేసు: నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖిల వద్ద విచారణ ఎలా జరిగింది?

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments