Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొలకలు తీసుకుంటే.. మధుమేహం పరార్..

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (10:17 IST)
మొలకలు తీసుకుంటే మధుమేహం మటాష్ అవుతోందని.. మొలకలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిల్లో వుండే పొటాషియం శరీరంలోని నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిల్లో వుండే యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. మొలకలు ఎముకలను దృఢంగా మారుస్తాయి. మొలకల్లోని విటమిన్ - ఎ వల్ల కంటిచూపు మెరుగుపడుచుంది. 
 
రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. శరీరానికి పీచు చాలా అవసరం. మొలకల ద్వారా దీన్ని భర్తీ చేసుకోవచ్చు. ముఖ్యంగా మొలకల్లో వుండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. గుండెజబ్బులను తగ్గిస్తుంది. వీటిలోని లో కెలోరీలు బరువును తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments