Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే...

కొన్ని కూరగాయలను ఉడికిస్తే వాటిలోని ఔషధ గుణాలు నశించిపోతాయి. అయితే ఇతరత్రా కూరగాయల తరహాలో పుట్టగొడుగుల్ని ఉడికించినా వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శాతం ఏమాత్రం తగ్గదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (09:49 IST)
కొన్ని కూరగాయలను ఉడికిస్తే వాటిలోని ఔషధ గుణాలు నశించిపోతాయి. అయితే ఇతరత్రా కూరగాయల తరహాలో పుట్టగొడుగుల్ని ఉడికించినా వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శాతం ఏమాత్రం తగ్గదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ నాడీ వ్యాధుల్ని అడ్డుకుంటుంది.
 
నరాల వ్యాధులున్న వారు వారానికి మూడుసార్లు పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని ఎర్గోథియోనిన్, గ్లుటాథియాన్ అనే రెండు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్యాన్ని సైతం మీదపడనీయవు.
 
పుట్టగొడుగుల్లో అత్యధికంగా కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్ ఎక్కువ విడుదల కాకుండా చేస్తాయని వైద్యులు తెలియజేశారు. కాబట్టి పుట్టగొడుగులను ఆహారంలో ప్రతిరోజు చేర్చుకోవడం ద్వారా నిత్యయవ్వనులుగా ఆరోగ్యంగా ఉంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments