Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారంలో నీళ్లకు బదులు పాలు వాడితే..

అల్పాహారంలో కోడిగుడ్డు, తృణధాన్యాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తద్వారా మధుమేహం, ఒబిసిటీ ఆవహించదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉదయం అల్పాహారం సమయంలో పాలు తాగితే మధుమేహం టైప్

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (10:52 IST)
అల్పాహారంలో కోడిగుడ్డు, తృణధాన్యాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తద్వారా మధుమేహం, ఒబిసిటీ ఆవహించదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉదయం అల్పాహారం సమయంలో పాలు తాగితే మధుమేహం టైప్‌ 2 రోగులకు మంచిదని పరిశోధనలో వెల్లడి అయ్యింది. అధిక ప్రొటీన్లు గల పాలును ఉదయం పూట తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్‌స్థాయిలు అదుపులో ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. 
 
అంతేగాకుండా.. అల్పాహారంగా తృణధాన్యాలు తినేవారు తాగునీరు బదులు పాలు వాడితే రక్తంలో గ్లూకోజ్‌ గాఢత తగ్గుతుంది. తక్కువ ప్రొటీన్లు ఉన్న పాల ఉత్పత్తుల కంటే మధ్యాహ్న భోజనంలో అధిక ప్రొటీన్లు గల పాల ఉత్పత్తులు వినియోగించినా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గినట్లు పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
తద్వారా ఆకలి కూడా తగ్గుతోంది. పాలలో ఉండే పాలమీగడ, కేసైన్‌ ప్రొటీన్లు విడుదల చేసే గ్యాస్ట్రిక్‌ హార్మోన్ల కారణంగా ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతోంది. దీనివలన ఆహారం మోతాదు అధికంగా తీసుకోకుండా మితంగా తీసుకునే వీలుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments