Webdunia - Bharat's app for daily news and videos

Install App

తామర పువ్వును తాగే నీటిలో వేసి.. మరిగించి తాగితే?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (18:40 IST)
పువ్వుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఏయో పువ్వులు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయో ఓసారి చూద్దాం.. గోరింటాకు పువ్వులను నిద్రించే ముందు దిండుపై వుంచి నిద్రిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అలాగే మల్లెపువ్వులు అలసటను దూరం చేస్తాయి. కంటి వ్యాధులను నయం చేస్తాయి. దాంపత్య జీవితానికి మల్లెలు ఉపకరిస్తాయి. 
 
ఇదే విధంగా రోజా పువ్వులు.. నోటిపూత, పేగు రుగ్మతలు, కిడ్నీ సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వవు. చెవి నొప్పికి రోజా తైలం రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. రక్తాన్నీ శుద్ధీకరించడంలో రోజాపువ్వులు మెరుగ్గా పనిచేస్తాయి. ఇంకా తామర పువ్వును తాగే నీటిలో వేసి.. బాగా మరిగించి తాగితే.. ఉదర సంబంధిత రుగ్మతలు దూరమవుతాయి. జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
అదే విధంగా తామర గింజలను రోజూ పావు స్పూన్ తీసుకుంటే రక్తవృద్ధి చేకూరుతుంది. శరీర వేడి తగ్గుతుంది. మునగ పువ్వు శరీరంలో ఐరన్ శాతాన్ని  పెంచుతుంది. వేప పువ్వు పేగుల్ని శుభ్రపరుస్తుంది. నులిపురుగులను నశించేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments