నారింజ పండులో ఉన్న లాభాలేమిటో తెలుసుకుందాం

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (22:34 IST)
నారింజ పండును అందరూ ఇష్టపడి జ్యూస్ చేసి తాగుతుంటారు. సీజన్‌తో నిమిత్తం లేకుండా అన్ని సీజన్లో వీటిని తింటుంటారు. అయితే నారింజ పండును చలికాలంలో తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రతిరోజు ఒక గ్లాసు ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
ఆరంజ్ పండు పోషకాలలో మెండు అంటారు. ఇందులో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. నారింజలో ఎలాంటి కొలస్ట్రాల్ ఉండవు. ఇందులో డైటర్ పైబర్ ఉంటుంది. దీనివల్ల శరీరంలో ఉండే విషతుల్యాలు త్వరితంగా బయటపడుతాయి. ఆరంజ్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది.
 
నారింజలో అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇది ఒక సిట్రస్ ప్రూట్. సహజ సిద్దమైన ఆక్సిడెంట్స్ ఇందులో ఉండడం వలన రక్తాన్ని శుభ్రపరుస్తుంది. నారింజలో విటమిన్ బీ కాంప్లెక్స్ అధింగా ఉండడం వల్ల రక్తంలొ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. నారింజలో ఉండే పోషకతత్వాలు ఎముకలను బలపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments