Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే?

శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే.. దగ్గు, జలుబు దూరమవుతుంది. అరటిపండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరటితో పోలిస్తే ఇందులో క్యాలరీలు తక్కువ. అందుచేత ఇవి బ

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (10:44 IST)
శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే.. దగ్గు, జలుబు దూరమవుతుంది. అరటిపండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అరటితో పోలిస్తే ఇందులో క్యాలరీలు తక్కువ. అందుచేత ఇవి బరువును తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. 
 
కివి పండులో సోడియం లెవల్స్‌ కూడా తక్కువే వుండటంతో హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కివి పండులో తక్కువ కొవ్వు శాతంతో విటమిన్‌ ఇ లభిస్తుంది. విటమిన్‌ ఇ అధిక యాంటీ ఆక్సిడెంట్లను అందించి గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. కివి పండులో పోలిక్‌ యాసిడ్‌ అధికం. గర్భవతి మహిళలు దీనిని తీసుకుంటే మంచి ప్రయోజనం. పోలిక్‌ యాసిడ్‌లు గర్భస్థ శిశువుల్లో నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. గర్భవతికి తగినంత విటమిన్లు కూడా లభిస్తాయి. 
 
ఈ పండులో పీచు కూడా అధికంగా ఉంది. తద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. క్యాన్సర్‌ కారకాలను దూరం చేస్తుంది. రక్తంలో షుగర్‌ స్థాయిలను తగ్గించి, డయాబెటీస్‌ రాకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధం ఉందని తెలిసి భర్తను హత్య చేసిన భార్య

మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

తర్వాతి కథనం