Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాచిన వేడి నీళ్లు తాగుతున్నారా? అందులో చల్లని నీళ్లు పోస్తే..?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (13:51 IST)
వేడిగా వున్న నీటితో తాగేందుకు అనువుగా చల్లని నీరు కలిపితే ప్రయోజనం వుండదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాచిన నీళ్లు మరీ వేడిగా ఉన్నాయని, అందులో చల్లని నీళ్లు పోస్తే ఎలాంటి ఫలితం కనిపించదు. వేడి వేడి నీటిని కప్పులోకి తీసుకుని కాసేపు ఆరబెట్టి తాగడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. కానీ ఆ వేడి నీటిలో చల్లని నీటిని లేదా.. వేడి చేయని నీటిని చేర్చి తీసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం వుండదు. 
 
ఈ నీటిని సేవించడం ద్వారా శరీరంలోని మలినాలు తొలగిపోవని.. అందుకే వేడి నీటిని కాసేపు ఆరిన తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ వేడి నీళ్లు తాగడం ద్వారానే వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కడుపు ఉబ్బరం, ఎక్కిళ్లు, జలుబు, దగ్గు, ఆయాసం తగ్గడానికి వేడినీరు ఎంతగానో తోడ్పడతాయి. తలనొప్పి, పార్శ్వపు తలనొప్పి ఇతర ఉదర రోగాలు తగ్గడానికి దోహదం చేస్తాయి. 
 
రాత్రి నిద్రపోయే వేళ వేడినీళ్లు తాగితే, వాతం, దగ్గు తగ్గుతాయి. తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. మధుమేహ రోగులు రోజూ వేడినీళ్లు సేవించడం ఎంతో మేలు. దానివల్ల తిన్న ఆహార పదార్థాలు చక్కగా జీర్ణం కావడంతో పాటు, క్లోమగ్రంధి పని తీరు మెరుగుపడుతుంది. మధుమేహం నియంత్రణలో వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments