Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (12:40 IST)
తలనొప్పి సమస్యతో బాధపడుతున్నవారు.. ఇలా చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. పాలలో కొద్దిగా బెల్లం, నెయ్యి కలిపి ప్రతిరోజూ సేవిస్తే తలనొప్పి తగ్గుతుంది. చాలామంది సాధరణంగా జలుబుగా ఉన్నప్పుడు పెరుగు అంతంగా తీసుకోరు. ఎందుకంటే.. పెరుగు చల్లని పదార్థం కాబట్టి దానిని తీసుకుంటే జలుబు ఇంకా ఎక్కువవుతుందని వారి నమ్మకం. కానీ, జలుబు తగ్గించే గుణం పెరుగులో మాత్రమే ఉంది. కనుక పెరుగులో కొద్దిగా పటిక బెల్లం కలిపి రోజుకు రెండుపూటలా తీసుకుంటే జలుబు నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 
నెల పుట్టిదంటే చాలు.. స్త్రీలు నెలసరి సమస్యలతో బాధపడుతుంటారు. ఆ నొప్పులు తగ్గాలంటే.. ఇలా చేయాలి. కాకర ఆకులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి తీసుకుంటే నెలసరి సమస్యలు తొలగిపోతాయి. అలాకాకుంటే నేతితో కలిపిన బెల్లం వేడిచేసి నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకుంటే నొప్పి తగ్గుతుంది.
 
పొడిదగ్గు సమస్యకు చెక్ పెట్టాలంటే.. నీటిలో కొద్దిగా బెల్లాన్ని పానకంలా చేసుకుని అందులో కొన్ని తులసి ఆకులను వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. అజీర్తి సమస్యకు బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే చప్పరిస్తే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.  

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments