వివాహం అయిన ఆడవారు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు?

Webdunia
సోమవారం, 29 జులై 2019 (19:26 IST)
హిందూ, ముస్లిం సాంప్రదాయాలలో స్త్రీల వైవాహితకు గుర్తుగా మెట్టెలు తొడగడం ఆనవాయితి. అదీ ప్రత్యేకించి కాలి రెండో వేలుకు ధరించడం, అంతేకాకుండా వెండి ధాతువుతో తయారైనవే ధరించడం. కొన్నిసార్లు కొందరు మహిళలు బంగారపు మెట్టెలు వాడినా అది సంప్రదాయానికి వ్యతిరేకం అంటారు.
 
ఇక కాలు రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయి అంటారు మోగా, ఆయుర్వేద నిపుణులు. నడిచే సమయంలో మెట్టెల ఘర్షణ ప్రేరితాలైన ఈ నాడీ కేంద్రాలు ఆరోగ్యవంతమైన, ఉత్తేజభరితమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయంటారు. 
 
అంతేకాకుండా దంపతులకు సకాలంలో పిల్లలు కలుగుతారని కూడా చెబుతున్నారు. అంటే మెట్టెలు కామక్షేత్ర నియంత్రణ యంత్రాలన్నమాట. అందుకే పూర్వకాలంలో ఈ మెట్టెల్ని స్త్రీ పురుషులు ఇద్దరూ వాడేవారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం