Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ మూడు అరటిపండ్లు తీసుకుంటే...

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (21:22 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో అరటిపండు ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు మూడు అరటిపండ్లను తీసుకోవడం వలన గుండెపోటు సమస్యలను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.

ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌కు ఒక అరటిపండు, భోజన సమయంలో మరొక అరటిపండు, రాత్రి భోజనం తరువాత మూడో అరటిపండు తీసుకునే వారి శరీరంలో పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.
 
పాలు, గింజలు, చేప, స్పానిష్ వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోడం కంటే మూడు అరటిపండ్లను రొజువారీ తీసుకోవడం వలన గుండెపోటు, రక్తపోటు వంటివి తగ్గిపోతాయని వారు చెబుతున్నారు. పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సంవత్సరానికి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
రోజూ మూడు అరటి పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటుని నియంతచ్రించవచ్చని ఆ పరిశోధనలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

తర్వాతి కథనం
Show comments